రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నది. మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ అమాత్యయోగం కలుగలేదు. తర్వాత మంత్రి వర్గ విస్తరణ రేపు మాపు ఉంటుందంటూ ఏడాదికాలంగా వినిపిస్తున్న�
అమ్మ ఆశీర్వాదం కోసం ఆ పార్టీ నేతలు జూబ్లీహిల్స్కు పరుగులు పెడుతున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో ముఖ్యనేత మాట కంటే ఆ ఆమ్మ ఆశీస్సులకే పవర్ ఎక్కువట. అమ్మ దయ ఉంటే నామినేటెడ్ పోస్టుల భర్తీ.. ఉద్యోగుల బదిలీల�
సమైక్య రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాలనలో నాటి ఉమ్మడి నల్లగొండ జిల్లా కరువు ఖిల్లాగా ముద్రపడింది. అన్ని అవకాశాలు ఉన్నా పాలకుల నిర్లక్ష్యంతో సాగునీరు లేక పంటలు పండక, భూములు పడావు పడి వలసల జిల్ల
జిల్లాలో పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచ్లు పోరుబాట పట్టినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామా ల్లో పలు అభివృద్ధి పనుల నిమిత్తం ప్రొసీడింగ్లు ఇచ్చి నిధులను కేటాయించిం�
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి చరిత్రహీనుడిగా మిగి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏర్పడి ఏడాది అవుతున్నప్పటికీ అభివృద్ధిని మరిచి అరాచకాలు, అక్రమాలకే పెద్దపీట వేసిందని మంచాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్ అన్నారు. శుక్రవారం మంచాలలో ఏర్�
తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం కారణంగా రైతుల మధ్య ధాన్యం కొనుగోళ్ల పంచాయితీ నడుస్తున్నది. కొద్దిరోజులుగా కర్ణాటక రాష్ట్రం లో పండించిన ధాన్యాన్ని తెలంగాణలో అమ్మకాని
Congress | కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహంతో ఓ యువ ఐపీఎస్ వివాహం పెళ్లిపీటలపై ఆగిపోయింది. దీంతో పెళ్లికుమార్తె తల్లికి గుండెపోటు వచ్చింది. పెళ్లి కొడుకు ఇంటిముందు పెళ్లికూతురు బంధువులు ఆందోళన చేయ�
PM Modi On Ambedkar: అంబేద్కర్ అంశంపై ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెబుతున్నట్లు ఆరోపించారు. అమిత్ షా ప్రసంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల సంఘ
హైదరాబాద్ ముస్లింలు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తారు కానీ, ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్కే ఓటు వేస్తారని, లేదంటే ఎంఐఎంకు ఓటు వేస్తారని సీనియర్ కాంగ్రెస్ నేత వీ హన్మంతరావు వ్యాఖ్యాని�