Rasamayi Balakishan | ఆరో గ్యారంటీ(Six Guarantee) అయిన రైతు బంధు కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందేనని మానకొండూర్ నియోజక వర్గ మాజీ ఎమ్మె
RS Praveen Kumar | ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వాల పని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. బాగా చెప్పారు కేటీఆర్ గార�
జిల్లాలోని బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీ తెరిపిస్తామని ప్రస్తుత సీఎం.. పీసీసీ చీఫ్ హ�
ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో డబ్బాకొట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజాపీడనగా మార్చిందని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ప్రజావాణిలో పరిష్క�
మోత్కూర్ పీఏసీఎస్ నూతన చైర్మన్ ప్రమాణస్వీకారోత్సవంలో వర్గపోరు భగ్గుమన్నది. శుక్రవారం పీఏసీఎస్ నూతన చైర్మన్గా ఆగిరాల యాదవరెడ్డి ప్రమాణస్వీకారం చేయాల్సి ఉండగా, పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డ�
ఏం అవ్వా...కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎ ట్లుంది..? ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 4000 రూ పాయల పింఛన్ వస్తుందా..? అని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ బీడీ కార్మికులను ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అటకెక్కుతుండడంతో రేవంత్రెడ్డి సర్కారుపై క్రమంగా భ్రమలు తొలిగిపోతున్నాయి. దాంతో ఆయా వర్గాలన్నీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన బాట పడుతున్నాయి.
మంత్రి పదవులు ఇవ్వలేని ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్ష పదవులు అప్పగించే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నది. త్వరలో స్థానిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అసమ్మతిని, అసంతృప్తులను తృప్తిపరిచేందుకు
KTR | కాంగ్రెస్ పార్టీ తుగ్లక్ విధానాలపైన, నిరంకుశ పాలనపైన, హామీలను ఎగవేసిన మోసపూరిత ప్రభుత్వ తీరుపైన మన పోరాటం కొనసాగిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, సింగరేణి కాలరీస్ కంపెనీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి ఏడాది గడుస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ఇబ్బందులెదురొన్నా, ఏనాడూ ఆ పార్టీని ఒక మాట కూడా అనని వీర విధేయుడు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అని మాజీ మంత్రి టీ హరీశ్రావు కొనియాడారు. శాసనసభలో సోమవారం మన్మోహన్సింగ్కు సంత�
‘గిరిజనుల ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి కావాలి.. గిరిజన సీఆర్టీల సమస్యలు పట్టవా?, వెంటనే వారిని రెగ్యులరైజ్ చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ఏటూ
MLC Kavita | ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవిమాలిన హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. డిగ్రీ చదివిన ఆడబిడ్డలకు స్కూటీ
కర్ణాటక రాజకీయాలను 2024 సంవత్సరం కుదిపేసింది! ఈ ఏడాది భారీ కుంభకోణాలు వెలుగుచూడటంతో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. ముఖ్యంగా వాల్మీకి, ముడా కుంభకోణాల్లో అధికార పార్టీ ప్రమేయం స్పష్�