Janagama | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంకుషాపురం, అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు( Congress Party) బీఆర్ఎస్ పార్టీలోచేరా�
కాంగ్రెస్ పార్టీలో దు‘మార’ం రేగింది. మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అవినీతికి వ్యతిరేకంగా సొంత పార్టీ నాయకుడే దీక్షకు దిగడం జిల్లాలో చర్చనీయాంశమైంది. అంకాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్�
వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అవకాశం ఇవ్వాలని, లేకుంటే ఆ పార్టీకి సమాధి కడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు.
Harish Rao | కృష్ణా జలాల కేటాయింపు విషయంలో 1956 అంత రాష్ట్ర జలవివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాల పట్ల మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హర్షం
ఫార్ములా-ఈ పేరిట జరుగుతున్న దర్యాప్తుల తతంగం వెనుకనున్న మర్మం ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. ఓ అంతర్జాతీయ ఈవెంట్ను రాష్ర్టానికి రప్పించి పేరుప్రతిష్ఠలు పెంచేందుకు, పారిశ్రామికంగా తోడ్పాటు అందించేం
రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో ప్రాంతీయ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగం వ్యవహారం గందరగోళంగా మారింది. వికసిత్ భారత్-2047 కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఆధ్వర్యంలో చేపట�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా విలువలతో కూడిన రాజకీయాల గురించి చక్కగా ప్రసంగించారు. అక్కడికే పరిమితం కాకుండా ఎంతోకొంత అమలుకు సైతం ప్రయత్నిస్తే అభినందనీయం. కానీ అలాంటి ప్రయత్నం మచ్చుకు కూడా కనిపించడ�
తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తి భగ్గుమంటున్నది. ముఖ్యనేత ఆధిపత్యం మితిమీరుతున్నదని, పార్టీని వలసనేతలతో నింపుతున్నారని పాత కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు.
ప్రజాప్రతినిధులు పదవుల కోసమే పార్టీలు మారుతున్నారంటూ పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలతో సంబం ధం లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారని పే
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 63 సంవత్సరాలకు పెంచడం రాష్ట్ర ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదని, దీని వల్ల ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని జాతీయ ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్�
మన దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానాలోని రోహ్తక్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఖట
Wanaparthi | రైతు భరోసాపై(Rythu bharosa) కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి ఆందోళనలు మొదలయ్యాయి.
Congress | కాంగ్రెస్ పార్టీ(Congress party) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అబద్ధం..చివరకు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఎకరానికి రూ.15వేలు ఇస్తానని మోసం చేసిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Gandra Venkataramana Reddy)