ఫార్మాసిటీ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణిని అనుసరిస్తున్నది. గత కేసీఆర్ హయాంలో జిల్లాలోని యాచారం, ముచ్చర్ల ప్రాంతాల్లో భూసేకరణను అడ్డుకుని రాజకీయ లబ్ధి పొందిన ఆ పార్టీ.. వికారాబాద్ జి�
కాంగ్రెస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. పార్టీ అభ్యున్నతి కోసం శ్రమించిన నేతలను పక్కన పెట్టి, కొత్తగా వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టడమేంటని యువనేతలు మండ�
బీజేపీపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. తన ప్రభుత్వాన్ని గద్దె దించడానికి బీజేపీ ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టిందని ఆరోపించారు.
భూ సమస్య నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు పోలీసులతో ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ పట్టణానికి చెందిన అవుశర్ల సత్యనారాయణ, అవుశర్ల వెంకటేశ్ బుధవారం చేర్యాల పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య�
Kedarnath bypoll: కేదార్నాథ్లో ఈనెల 20వ తేదీన ఉప ఎన్నిక జరగనున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాయి. ఆ ప్రాంతం నుంచి పని కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి కోసం బీజేపీ గాల
Navya Haridas: కాంగ్రెస్ పార్టీ కిట్లు, డబ్బులు, మద్యం పంచుతున్నట్లు వయనాడ్ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ఆరోపించారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ పోటీపడుతున్నారు. ఇవాళ ఆ నియోజక�
సమగ్ర ఇంటింటి సర్వేలో వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు. మంగళవారం గార్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పెద్దమనిషి అనే పేరున్నది. ఆయన రూపు, మాట తీరు, వైఖరి అన్నీ అందుకు అనుగుణంగానే ఉంటాయి. అందువల్లనే తనకు తమ పార్టీలో, ప్రతిపక్షాలలో కూడా గౌరవం ఉంది. కానీ, అధిక�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ముదిరాజ్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం కోరారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్తగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు పశ్చిమ జిల్లాలోని నాయకులకే మంత్రి �
మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వసూళ్లకు పాల్పడుతున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ సహా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు ఆ పార్టీ రాజ కుటుంబానికి డబ్బులు అం
సిద్దిపేట ఏసీపీ మధు తన విద్యుక్త ధర్మాన్ని విస్మరిస్తున్నారు. తను ఒక పోలీస్ అధికారిని అనే విషయాన్ని మరిచి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సీఎం బర్త్డే వేడుకల్లో ఆయన పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. శు�
బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంపై ప్రస్తుతం న్యాయ సమీక్షకు ఆసారం లేదని, ఈ అంశం పై అసెంబ్లీ స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ సమీక్షకు వీలుంటుం
చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. బుధవారం జైపూర్ మండలం ఇందారంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ ముందే కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగి కొట్టుకున్నంత �