Harish Rao | రాష్ట్రంలోని రైతాంగానికి రుణమాఫీ పూర్తి చేశాను అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.. ఒక వేళ నిజంగానే రుణమాఫీ జరిగితే.. రుణమాఫీపై చర్చకు సిద్ధమా..? నీ కొండారెడ్డిపల్లికే పోదాం పదా..! అక్కడే చ�
CM Revanth Reddy | రాష్ట్ర సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆవిష్కరి�
హైడ్రా బుల్డోజర్లు పేద బతుకులను చిదిమేస్తున్నాయి. వీటి బారినపడినప్పటికీ పెద్దోళ్లు ఏదోలా బయటపడుతున్నా, పేదల జీవితాలే అతలాకుతలమైపోతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 23 ప్�
ఎస్సీ వర్గీకరణపై ఉత్తమ్కుమార్ రెడ్డి కమిటీని రద్దు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్య క్షుడు డాక్టర్ పసుల రాంమూర్తి కోరారు. శనివారం ఢిల్లీ అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పా
ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అంటూ గప్పాలు కొడుతున్న కాంగ్రెస్ సర్కార్ పౌర సమాజంపై ఉక్కుపాదం మోపుతున్నది. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, వాక్స్వాతంత్య్రం, హక్కులను కాలరాస్తున్నది. గత బీఆర్ఎస్ సర్కార్పై విష�
Madhabi Puri Buch | సెబీ చీఫ్ (SEBI chief) మాధబి పురి బచ్ (Madhabi Puri Buch) ను కాంగ్రెస్ పార్టీ మరోసారి లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు మాధబి పురి బచ్, ఆమె భర్త శుక్రవారం సుదీర్ఘ వివరణ ఇచ్చారు. అయినా మరోసారి
Harish Rao | తెలంగాణలో ఉంటున్న ఆంధ్రోళ్ల మీద సీఎం రేవంత్ రెడ్డి కపట ప్రేమ వలకబోస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. నాడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రా నాయకుల అడుగులకు మడుగులొత్తా�
Harish Rao | గుడ్డిగా రేవంత్ రెడ్డి మాటలను ఫాలో కాకండి అని రాష్ట్ర డీజీపీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.
Harish Rao | తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీని తలపించేలా ఉందని, ఈ దాడుల కుట్రదారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్�
KTR | రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి వరకు అక్
Kaushik Reddy | ఐదేండ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు పార్టీ మారిన నేతల సంగతి అప్పుడు చూస్తాం అని పేర్కొన్నారు.
Padi Kaushik Reddy | ఈ రాష్ట్రంలో చీరలు, గాజుల సంస్కారం నేర్పించిందే సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఆయన నేర్పించిన సంస్కారాన్నే తాము ఫాలో అవుతున్నామని పేర్కొన్నారు.