రాష్ట్ర శాసనసభ ఆవరణలో మునుపెన్నడూ లేనివిధంగా వందలాది మంది మార్షల్స్ను మోహరించారు. ఏదైనా గొడవ జరిగితే మాత్రమే స్పీకర్ అనుమతితో మార్షల్స్ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి బయటకు తీసుకెళ్తారు.
‘పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కారు ఒక్క రేషన్కార్డు కూడా ఇవ్వలేదంటూ ఇంతకాలం కాంగ్రెస్ చేసిన ప్రచారమంతా అబద్ధమేనని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శాసనమండలిలో తేల్చేశారు.
Congress party | జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి (Jammu & Kashmir CM) , నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) అగ్రనేత ఒమర్ అబ్దుల్లా (Omar abdullah) పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈవీఎంల విషయంలో తమ అభిప్రాయాన్ని తప్పుపడుతూ ఒమర్ అబ్
కాంగ్రెస్ పార్టీలో తన ఉత్థాన పతనాలలో గాంధీ కుటుంబం పాత్ర ఉందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ వెల్లడించారు. తన రాజకీయ జీవితాన్ని తయారు చేసిందీ, దెబ్బతీసిందీ గాంధీ కుటుంబమే కావడం తన జీవి�
‘సొమ్మొకరికిది.. సోకొకరిది’ అనే నానుడికి కరెక్టుగా సరిపోయేలా భద్రాచలంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ జరిగింది. బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని ప్రారంభించి భద్రాచల�
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపించారు. ఆదివారం ఆయన నివాసంలో వికారాబ
ఓ ఊరిలో పాముకాటుతో ఒకాయన చనిపోయాడట. కొందరు సావు కాడికిపోయి.. ‘పాము ఏడ కరిచింది? కన్ను కింద కరిచిందా.. ఇంకా నయం కన్ను మీద కరవలేదు. కన్నుపోతుండె’ అని వారు అన్నరట. మనిషే సచ్చిపోయిండు. ఇక పాము ఏడ కరిస్తే ఏంది? ఆడ క�
తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్రెడ్డి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే రేవంత్రెడ్డి ద్రోహ చర్రిత ఉంటుందని, ఉద్యమానికి రేవంత్ ఎలా ద్రోహం చేశ�
అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్తో కాంగ్రెస్కు సంబంధాలు, అదానీ అవినీతి అంశాలు పార్లమెంట్ను కుదిపేశాయి. సభ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే రాజ్యసభ, లోక్సభ పలుమార్లు వాయిదా పడ్డాయి.
సీఎం రేవంత్రెడ్డి దుశ్చర్యలతో తెలంగాణ తల్లి కన్నీరు పెడుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారని, ఈ చర్య అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.
MLC Vani Devi | ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కాదు.. కాంగ్రెస్ పార్టీ తల్లి విగ్రహావిష్కరణ జరుగుతుంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆరు దశాబ్దాల కాంగ్రెస్ మోసం... వందలాది మంది అమరవీరుల త్యాగం... కేసీఆర్ దీక్షాఫలం... ఇదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న నేపథ్యం. సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగానే స్వరాష్ట్ర కల సాకారమైంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన చూస్తే ఏమున్నది గర్వకారణం? పాలన సమస్తం.. ప్రజాపీడన పరాయణత్వం.. అని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బడికెళ్లే చిన్నారుల నుంచి పింఛన్లు పొందే వృద్ధుల వరకు, వాంకిడి
Shashi Tharoor | అమెరికా ప్రధాని మోదీని, వ్యాపారవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకుని భారత్ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు.