ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు వచ్చేముందు జాతీయ పరిణామాలను చెప్పుకుందాం. ఎందుకంటే, మొదట ఉమ్మడి రాష్ట్రంలో గాని, తర్వాత తెలంగాణలో గాని మనం చూస్తున్న కాంగ్రెస్ పతన క్రమానికి మూలాలు జాతీయ పరిణామాలలో ఉ�
కాంగ్రెస్ పార్టీకి చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్కు ఊహించని షాక్ తగిలింది. మోత్కూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు స్థానిక ఎంపీడీవో కార్యాయంలో సోమవారం ఆయన కల్యాణలక్�
జనగామ కాంగ్రెస్లో వర్గపోరు తారస్థాయికి చేరింది. అంతర్గత కుమ్ములాటలతో ఫ్యాక్షన్ తరహా రాజకీయాలకు తెరలేపుతున్నది. ‘హత్యా రాజకీయాల’ నేపథ్యంలో సొంత పార్టీ నేతల నుంచే రక్షణ కావాలంటూ పోలీస్స్టేషన్ మెట్�
Amit Shah | కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని, ఆ పార్టీ దళిత నాయకురాలు కుమారి షెల్జాను అవమానించిందని కేంద్ర హోంమంత్రి అమిత్షా దుయ్యబట్టారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా సోమవార�
ప్రజా సంక్షేమ కోసం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుద్దామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహ�
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన మహేశ్కుమార్గౌడ్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పదవులను అటుంచితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాయకత్వ మార్పుపై సర్వత్రా ఆసక్తి నెలక
అధికారం ఉన్నా, లేకపోయినా అంతర్గపోరు మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడడం లేదు. అంతర్గత కుమ్ములాటలు, వ్యక్తిగత దూషణలతో కొందరు నాయకులు ఆ పార్టీ పరువును బజారుకీడ్చేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా, జనగామ కాం గ్రెస
ఆప్ ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రిగా పనిచేసిన ఆతిశీ మార్లెనా సీఎం పదవి చేపట్టాక జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో ఆప్కు ఎక్కువ విజయావకాశాలున్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
KTR | రైతులకు, కౌలురైతులకు ఇద్దరికీ రైతుభరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఒట్టిదేనని తేలిపోయింది. ఇద్దరికీ ఇవ్వడం కుదరదని, ఎవరో ఒకరికి మాత్రమే రైతుభరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత�
KTR | సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా రనౌత్కు రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర
కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కదిలింది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి వచ్చే నవంబర్ 10 నాటికి ఏడాది అవుతుం�
Rajiv Gandhi | సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పాటు అంశం కాంగ్రెస్ పార్టీలో రచ్చ రేపుతున్నది. విగ్రహ ఏర్పాటుపై అధిష్ఠానం పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
తెలంగాణ కోసం కేసీఆర్ ఉద్యమా లు, పోరాటాలు చేయడంతోనే నేడు ప్రత్యేక తెలంగాణ సిద్ధించిందని, రాష్ట్రం రాకపోతే తెలంగాణకు రేవంత్రెడ్డి సీఎం అయ్యేవాడా, కేసీఆర్ పెట్టిన భిక్షతోనే రేవంత్రెడ్డి సీఎం అయ్యాడని