MLA Rajagopal Reddy | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయని, నేను చెప్పింది తప్పక అవుతుందన్నారు. భవిష్యత్లో తప్పనిసరి
మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని పదిహేనేండ్లయింది. పానం బాగలేక మేం దవాఖానల ఉంటే రాత్రికిరాత్రే వచ్చి మా ఇల్లు కూలగొట్టిండ్రు. మేమిద్దరం దివ్యాంగులం. అప్పు సప్పు చేసి ఇల్లు కట్టుకున్నం. అది కూడా లేకుండ చేసిండ్�
పనులు జానెడు.. పనివారు బోలెడు అన్న చందంగా తయారైంది తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) పరిస్థితి. సంస్థలో ఏ ఒక్క అధికారికీ చేతినిండా పనిలేకపోయినా, పోస్టులను సృష్టించి మరీ ఫారిన్ సర్వీసుల �
సచివాలయ ప్రాంగణంలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిషరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది తెలంగాణ బిడ్డల సమక్షంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహి
అబద్ధానికి మారు పేరుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం డిమాండ్ చేశారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయాలని ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు.
ఎన్నికల ముందు క్రాప్లోన్ తీసుకున్న రైతులందరికీ మాఫీ చేస్తామని, ఎవరైనా తీసుకోని వారు ఉంటే వెంటనే వెళ్లి తీసుకోవాలని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తరువాత కొర్రీలు పెడుతున్నద
కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు షరతుల్లేని రుణమాఫీ, రూ.7500 చొప్పున రైతుభరోసా హామీలను వెంటనే అమలు చేయాలని రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. లేకపోతే అన్నదాతల ఆగ్రహాన్ని రేవంత్ ప్రభుత్వ�
2008, హెచ్ఎంటీవీలో ట్రైనీ జర్నలిస్టుగా మొదలైన నా పాత్రికేయ ప్రయాణం ఆ తర్వాత ‘టీ’ న్యూస్, ఇప్పుడు ‘తెలుగు స్ర్కైబ్'లో కంటెంట్ హెడ్గా కొనసాగుతున్నది. పాత్రికేయురాలిగా ప్రజలకు నేనందించిన సేవలను గుర్తిం�
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి భూపిందర్సింగ్ హుడాను వినేశ్ మర్యాదపూర్వకంగా �
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీలో వెలుగు చూస్తున్న అక్రమాల వెనుక ఉన్నది ఎమ్మెల్సీ ఆశావహులేనని తెలిసింది. తమ రాజకీయ భవిష్యత్తు కోసం గురుకుల ఉపాధ్యాయులను ఆగం పట్టించారన్న విమర్శలు వినిపిస్తున�
దేవాదాయ ధర్మాదాయ శాఖ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ, పవిత్ర యాదగిరి గుట్ట దేవాలయం మాఢ వీధుల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బృందం రాజకీయపరమైన శుద్ధి కార్యక్రమం చేసినందుకు చట్టపరమైన కేసులు నమ�
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారుస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే విస్మరించిందని, అసలు అలైన్మెంట్ మార్చే దమ్ముందా.. లేదా..? అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు �
తెలంగాణ సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన విషయమై కాంగ్రెస్ వైఖరిని గమనించినప్పుడు అనేక విషయాలు మనసుకు వస్తాయి. ఇటీవలి పరిణామాల నుంచి ఒక ఉదంతాన్ని చెప్పుకొని, ఇతర అంశాల చర్చలోకి తర్వాత వెళ�