Navya Haridas: కాంగ్రెస్ పార్టీ కిట్లు, డబ్బులు, మద్యం పంచుతున్నట్లు వయనాడ్ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ఆరోపించారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ పోటీపడుతున్నారు. ఇవాళ ఆ నియోజక�
సమగ్ర ఇంటింటి సర్వేలో వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు. మంగళవారం గార్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పెద్దమనిషి అనే పేరున్నది. ఆయన రూపు, మాట తీరు, వైఖరి అన్నీ అందుకు అనుగుణంగానే ఉంటాయి. అందువల్లనే తనకు తమ పార్టీలో, ప్రతిపక్షాలలో కూడా గౌరవం ఉంది. కానీ, అధిక�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ముదిరాజ్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం కోరారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్తగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు పశ్చిమ జిల్లాలోని నాయకులకే మంత్రి �
మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వసూళ్లకు పాల్పడుతున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ సహా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు ఆ పార్టీ రాజ కుటుంబానికి డబ్బులు అం
సిద్దిపేట ఏసీపీ మధు తన విద్యుక్త ధర్మాన్ని విస్మరిస్తున్నారు. తను ఒక పోలీస్ అధికారిని అనే విషయాన్ని మరిచి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సీఎం బర్త్డే వేడుకల్లో ఆయన పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. శు�
బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంపై ప్రస్తుతం న్యాయ సమీక్షకు ఆసారం లేదని, ఈ అంశం పై అసెంబ్లీ స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ సమీక్షకు వీలుంటుం
చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. బుధవారం జైపూర్ మండలం ఇందారంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ ముందే కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగి కొట్టుకున్నంత �
ఆర్టీసీలో ప్రైవేటు బస్సులను తగ్గించాలని, కొత్త బస్సులను కొనుగోలు చేసి ఉద్యోగులకు భద్రత, రక్షణ కల్పించి ఆర్టీసీ బలోపేతానికి చర్యలు చేపట్టాలని టీజీఎస్ఆర్టీసీ జాక్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో మార్కెట్ కమిటీ పాలకవర్గాల ఫైట్ తీవ్రస్థాయిలో జరుగుతున్నది. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల పదవుల కోసం పార్టీ నేతల్లో తీవ్రమైన పోటీ నెలకొన్నది. మరోవైపు పాలకవర్గాల �
చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన పోటీ నెలకున్నది. ఆ పార్టీ నాయకులు ఎవరికీ వారే చైర్మన్ పదవి దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఎమ్మ�
Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీపై(Congress party) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఎంతో కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీలో చేరే ఎమ్మెల్యేల కోసం పాత వా�
ధరణి పోర్టల్ను ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నది. అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో పడేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స�
కాంగ్రెస్ను ఇక ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు పాతాళానికి తొక్కడం ఖాయమని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బ�