Hairsh Rao | సిద్దిపేట అంటే మంచితనం, అభివృద్ధి, కీర్తికి మారు పేరని.. కాంగ్రెస్ ప్రభుత్వం కీర్తిని మసక బారుస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో అంటే ఏనాడైనా దాడులు చేశామా? అం�
అలవికాని హామీలతో ఎన్నికల్లో ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. అబద్ధాలతో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, అవే
‘రేవంత్రెడ్డి అభివన గోబెల్స్.. గతంలో రేవంత్ మాట్లాడినట్టుగా దిల్సుఖ్ నగర్లో విమానాలు దొరుకుతాయనేది ఎంత నిజమో.. తెలంగాణలో భాక్రానంగల్ డ్యామ్ ఎంతనిజమో.. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫ�
నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. శుక్రవారం మోపాల్ మండల కేంద్రంలో రుణమాఫీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్న వేళ.. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి
అబద్ధపు హామీలు, జూటా మాటలతో రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి దగా చేసింది. పంద్రాగస్టు నాటికి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్�
ఎన్నికలకు ముందు రూ.రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. ముందేమో డిసెంబర్ 9న రుణమాఫీ అని చెప్పి తేదీలు మార్చుకుంటూ వచ్చిన సీఎం రేవంత్రె�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో మళ్లీ పీసీసీ అధ్యక్ష పదవిపై కాంగ్రెస్లో చర్చ మొదలైంది. రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి సారథిని ఎంపిక చేసేందుకు పార్టీ అధిష్ఠానం సుదీ�
తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోట రాజీవ్గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ముమ్మాటికీ మన అస్తిత్వంపై దాడేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ప్రతీక అయిన తె�
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ సామాజిక, ప్రజాస్వామిక అభ్యుదయ విధానాలను పథకాల రూపంలో ప్రకటించి తెలంగాణ సమాజాన్ని ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. బీసీల పట్ల గతంలో చేసిన అనేక తప్పిదాలన�
కాంగ్రెస్కు అధికారమిచ్చిన పాపానికి తెలంగాణను అదానీకి అప్పగించాలని చూస్తే సహించబోమని, రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే త�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరికివారే మంత్రి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. చివరకు అసలు మంత్రులు కూడా ఇతర ఎమ్మెల్యేల ను వీరిని మంత్రులుగా భావించండి అంటూ అధికారులతో చెప్తున�
బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయమని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి పార్టీ మారిన పోచారం శ్రీనివాస్రెడ్డికి ప్రజలు కచ్చితంగా బు
KTR | హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ-సెబీ ఆరోపణలపై దేశవ్యాప్త ఆందోళనకు పిలుపులిచ్చిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం అదే అదానీ కంపెనీకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకడ�
Srinivas Goud | తెలంగాణ డెయిరీని బొంద పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. రైతులు పాడి పరిశ్రమ నుంచి వైదొలిగి, వలస కూలీలుగా వెళ్లే పరిస్థిత�