దేశ రాజధానిలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన జంట హత్యల కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు మరణ శిక్ష విధించాలని మంగళవారం న్యాయస్థానాన్ని ప్రాసిక్యూషన్ �
బీసీ రిజర్వేషన్ల అంశాన్ని దృష్టి మరల్చడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసి డ్రామాలు చేస్తున్నాయని, కులగణన సర్వేలో బీసీల తప్పుడు లెక్కల చర్చను తప్పుదారిపట్టిండానికి మోదీ బీసీనా.. కాదా అన్న చర్చకు సీఎం రేవంత్�
MLC Kavita | ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) లు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ నాయకురాలు (BRS leader), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC K Kavita) విమర్శించారు.
New CEC | కొత్త ఎన్నికల ప్రధాన అధికారి (CEC) ఎంపిక కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్న
Sam Pitroda: చైనాను శత్రు దేశంగా చూడవద్దు అని కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా తెలిపారు. ఆ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. చైనాతో వైరం పెట్టుకునే రీతిలో ఇండియా వ్యవహరిస్తునదని, ఆ మైండ్సెట్ను మార్చు�
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా అవుతాయని, ఆ ప్రాంతంలో దొరికేది నాసిరకం ఖనిజమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్ని�
ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే సీఎం రేవంత్రెడ్డి వారి ఆశలను వమ్ముచేశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు.
Congress | ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరువయ్యాడని బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్(MP Laxman )ఎద్దేవా చేశారు.
Kishan Reddy | అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలలైనా ఒక్క కొత్త ఉద్యోగాన్ని(Jobs) భర్తీ చేయలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్�
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఖమ్మం రూరల్ మండల పరిధిలో ఉన్న జిల్లా �
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇప్పటికైనా ఇస్తారా? లేదా? అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. మండల కేంద్రంలోని తన నివాసంలో కల్యా�
PACS | అయితే పార్టీ మారు.. లేదంటే ఛైర్మన్ పదవికి రాజీనామా చేయ్.. లేకుంటే అవినీతి ఆరోపణలు.. అధికారుల విచారణలు తప్పవు అంటూ మండల కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీ నేతలపై ఒత్తిడి చేస్తున్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ప్రభుత్వ విధానాలు, అధికార పార్టీ నేతల ఆగడాలపై ప్రశ్నించినా, నిలదీసినా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి చండూరులో బీఆర్�