KTR | కాంగ్రెస్ కబంధహస్తాల నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలని మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
Bhatti Vikramarka | సీఎం రేవంత్రెడ్డి కంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బెటర్ అని రాజకీయ విశ్లేషకులతోపాటు కాంగ్రెస్ క్యాడర్ కూడా భావిస్తున్నది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇది �
మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రచారం పనిచేయలేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. తెలంగాణ నుంచి సొమ్ములు పంపినా కాంగ్రెస్కు ఫలితం దక్కలే�
మహారాష్ట్రలో ‘చేతి’ పార్టీ తేలిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలకు విలువలేకుండా పోయింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కు ఘోర ఓటమిలో తెలంగాణ కాంగ్రెస్ నేతల పాత్ర తోడైంది.
కాంగ్రెస్ మోసాలు, బీజేపీ కక్షసాధింపు చర్యలకు మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ఆ రెండు రాష్ర్టాల ప్రజలు రెండు జాతీయ పార్టీలకు బుద్ధిచెప్పారని �
తెలంగాణకు పట్టిన గతి తమకు రావొద్దనుకున్నారో ఏమో కానీ మరాఠా ప్రజలు హస్తం పార్టీకి రిక్త ‘హస్తం’ చూపించారు. ప్రచారంలో ఆరు గ్యారంటీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టారు. ఆరు గ్యారంటీ పేరిట
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంతవరకు జెండా లు మోసిన నాయకులకు నామినేటెడ్ పదవులు దక్కలేదు. ఇకెంత కాలం ఓపిక పట్టాలి అంటూ కాంగ్రెస్ అధ�
Sangareddy | కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ వేడుకలకు గ్రామాల్లో ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలన ప్రచార యాత్రలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్�
Revanth Reddy | రేవంత్ రెడ్డి.. ఈ పేరు వింటేనే తెలంగాణ ప్రజానీకం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఎందుకంటే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక.. అన్నివర్గాలను నట్టేట ముంచినందుకు. ఒక్క సంక్ష�
Priyanka gandhi | కేరళలోని వయనాడ్ ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Priyanka Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. కేరళలోని వయనాడ్ ఎంపీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఆమె పోటీ చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ మనుగడపై ఆ రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందు ముందు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమని ఆయన అన్నారు.
మంత్రి కొండా సురేఖ.. ప్రస్తుతం ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీ అవుతూనే ఉన్నారు. ఇప్పటికే ఆధిపత్య పోరు, గ్రూపు గొడవలతో రాజకీయంగా విమర్శలపాలవడంతో పాటు వ్యక్తిగత, ఇతర విషయాల్లోనూ తలదూర్చి తరచూ ‘వివాదాస్పద మంత్ర�
దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉన్న హిమాచల్ భవన్ను అటాచ్ చేస్తూ హిమాచల్ప్రదేశ్ హైకోర్టు నవంబర్ 18న ఉత్తర్వులు జారీచేసింది. సెలీ జల విద్యుత్తు కేంద్రానికి సంబంధించిన రూ.150 కోట్ల బకాయిలను వెంటనే చెల్ల