ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి చరిత్రహీనుడిగా మిగి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏర్పడి ఏడాది అవుతున్నప్పటికీ అభివృద్ధిని మరిచి అరాచకాలు, అక్రమాలకే పెద్దపీట వేసిందని మంచాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్ అన్నారు. శుక్రవారం మంచాలలో ఏర్�
తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం కారణంగా రైతుల మధ్య ధాన్యం కొనుగోళ్ల పంచాయితీ నడుస్తున్నది. కొద్దిరోజులుగా కర్ణాటక రాష్ట్రం లో పండించిన ధాన్యాన్ని తెలంగాణలో అమ్మకాని
Congress | కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహంతో ఓ యువ ఐపీఎస్ వివాహం పెళ్లిపీటలపై ఆగిపోయింది. దీంతో పెళ్లికుమార్తె తల్లికి గుండెపోటు వచ్చింది. పెళ్లి కొడుకు ఇంటిముందు పెళ్లికూతురు బంధువులు ఆందోళన చేయ�
PM Modi On Ambedkar: అంబేద్కర్ అంశంపై ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెబుతున్నట్లు ఆరోపించారు. అమిత్ షా ప్రసంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల సంఘ
హైదరాబాద్ ముస్లింలు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తారు కానీ, ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్కే ఓటు వేస్తారని, లేదంటే ఎంఐఎంకు ఓటు వేస్తారని సీనియర్ కాంగ్రెస్ నేత వీ హన్మంతరావు వ్యాఖ్యాని�
రాష్ట్ర శాసనసభ ఆవరణలో మునుపెన్నడూ లేనివిధంగా వందలాది మంది మార్షల్స్ను మోహరించారు. ఏదైనా గొడవ జరిగితే మాత్రమే స్పీకర్ అనుమతితో మార్షల్స్ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి బయటకు తీసుకెళ్తారు.
‘పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కారు ఒక్క రేషన్కార్డు కూడా ఇవ్వలేదంటూ ఇంతకాలం కాంగ్రెస్ చేసిన ప్రచారమంతా అబద్ధమేనని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శాసనమండలిలో తేల్చేశారు.
Congress party | జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి (Jammu & Kashmir CM) , నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) అగ్రనేత ఒమర్ అబ్దుల్లా (Omar abdullah) పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈవీఎంల విషయంలో తమ అభిప్రాయాన్ని తప్పుపడుతూ ఒమర్ అబ్
కాంగ్రెస్ పార్టీలో తన ఉత్థాన పతనాలలో గాంధీ కుటుంబం పాత్ర ఉందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ వెల్లడించారు. తన రాజకీయ జీవితాన్ని తయారు చేసిందీ, దెబ్బతీసిందీ గాంధీ కుటుంబమే కావడం తన జీవి�
‘సొమ్మొకరికిది.. సోకొకరిది’ అనే నానుడికి కరెక్టుగా సరిపోయేలా భద్రాచలంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ జరిగింది. బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని ప్రారంభించి భద్రాచల�
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపించారు. ఆదివారం ఆయన నివాసంలో వికారాబ