Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇవాళ యూపీలో టూర్ చేస్తున్నారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఆయన వారణాసిలో ఉన్నారు. యాత్ర సమయంలో ఎక్కడ ద్వేషాన్ని చూడలేదన్నారు. దేశాన్ని ఐక్యంగా నిలపడమే దేశం పట్ల ప్రేమ�
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమబెంగాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు కదులుతోంది. ప్రస్తుతం బిర్భూమ్ జిల్లాలో రాహుల్ యాత్ర కొనసాగుతోంది. ఈ రాత్రికి �
Separate Country For South | దక్షిణాదికి ప్రత్యేక దేశం కావాలని (Separate Country For South) కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ (Congress MP DK Suresh) గురువారం డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పన్నులను దక్షిణాది నుంచి ఉత్తరాదికి మళ్లిస్తోంద�
Rahul Gandhi: మీడియాపై రాహుల్ ఫైర్ అయ్యారు. దేశంలో ఉన్న నిరుద్యోగం గురించి మీడియా ఆలోచించడంలేదన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ నిరసన చేస్తున్న ఎంప�
Karti Chidambaram | కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఈడీ విచారణకు హాజరయ్యేందుకు కొద్దిరోజులు సమయం కోరారు. చైనా పౌరులకు వీసాలు జారీ చేసిన మనీలాండరింగ్ కేసులో ఈడీ కార్తీ చిదంబరానికి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఐటీ దాడుల విషయమై ధీరజ్ సాహు తొలిసారిగా నోరువిప్పారు. పట్టుబడిన సొమ్ము తనది కాదని.. తమ కుటుంబానికి చెందిందన్నారు. తమది కుటుంబ వ్యాపారమని, అదంతా మద్యం అమ్మకాల ద్వారా వచ్చిందేనని చెప్పారు.
పార్లమెంట్ భద్రతా వైఫల్యం (Parliament Security breach)ఇంటెలిజెన్స్ వైఫల్యమని, ఈ వ్యవహారంపై తక్షణమే హోంమంత్రి అమిత్ షా బదులివ్వాలని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు.
IT Raides | కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ (Dhiraj Prasad Sahu), ఆయన బంధువులకు చెందిన మద్యం వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు (IT Raides) గత కొన్ని రోజులుగా దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ సుమారు �
IT Rides | జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ధీరజ్ సాహూ (Dheeraj Sahu) బంధువులకు చెందిన డిస్టిలరీలపై మూడు రోజులుగా ఐటీ దాడులు (IT Rides) కొనసాగుతున్నాయి. శనివారం కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
MLC Kavita | కాంగ్రెస్, బీజేపీల నేతలకు ఎన్నికల టైమ్లో వచ్చి ఓట్ల కోసం మాయమాటలు చెప్పడం అలవాటుగా మారిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యం కలిగి ఉన్నారని, కల్లబొల్ల�
Rahul Gandhi | సీనియర్ పాత్రికేయురాలు, ప్రముఖ సామాజికవేత్త గౌరీ లంకేశ్ హత్య కేసుకు సంబంధించి తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టివేయాలంటూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
Riniki Bhuyan Sarma: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్పై అస్సాం సీఎం భార్య రినికి 10 కోట్ల పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్లు రినికిపై కాంగ్రెస్ నేత ఆరోపణలు చేశా�