IT Raides | కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ (Dhiraj Prasad Sahu), ఆయన బంధువులకు చెందిన మద్యం వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు (IT Raides) గత కొన్ని రోజులుగా దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ సుమారు �
IT Rides | జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ధీరజ్ సాహూ (Dheeraj Sahu) బంధువులకు చెందిన డిస్టిలరీలపై మూడు రోజులుగా ఐటీ దాడులు (IT Rides) కొనసాగుతున్నాయి. శనివారం కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
MLC Kavita | కాంగ్రెస్, బీజేపీల నేతలకు ఎన్నికల టైమ్లో వచ్చి ఓట్ల కోసం మాయమాటలు చెప్పడం అలవాటుగా మారిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యం కలిగి ఉన్నారని, కల్లబొల్ల�
Rahul Gandhi | సీనియర్ పాత్రికేయురాలు, ప్రముఖ సామాజికవేత్త గౌరీ లంకేశ్ హత్య కేసుకు సంబంధించి తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టివేయాలంటూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
Riniki Bhuyan Sarma: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్పై అస్సాం సీఎం భార్య రినికి 10 కోట్ల పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్లు రినికిపై కాంగ్రెస్ నేత ఆరోపణలు చేశా�
Kapil Sibal | ప్రధాని నరేంద్ర మోదీ (Pm Modi)పై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అగ్రనేత (Congress Leader), ఎంపీ (MP) రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి గుజరాత్ (Gujarat)లోని సూరత్ కోర్టు (Surat Court) రెండేండ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్ప
భారతీయులకు తామేం తినాలి, ఎవరిని ఆరాధించాలనే దానిపై పూర్తి స్వేచ్ఛ ఉండాలని వారి అభిరుచులను వారిని నిర్ణయించుకునేందుకు అనుమతించాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor)అన్నారు.
Adhir Ranjan Chowdhury | దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ అయిన అమూల్ డెయిరీ (గుజరాత్) లీటర్ పాల ధర రూ.3 చొప్పున పెంచడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. పాల ధరలు పెంచుతూ పోతే భారం పడేది దేశంలోని సామాన్య ప్ర
Jairam Ramesh | రాహుల్గాంధీ భద్రత విషయంలో తాము ఏమాత్రం రాజీపడబోమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరామ్ రమేశ్ చెప్పారు. జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుందని తాము ఆశిస్తున్న�
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా పార్లమెంట్కు వచ్చి ఓటేశారు. అయితే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్లు తెలుస్తోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు మన్�
రాజద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఎలాంటి కేసులూ నమోదు చేయవద్దని ఆదేశించింది. ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. నిజం మాట్లాడట
ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఎనిమిదేళ్ల పాటు మోదీ ప్రభుత్వం సక్రమంగా పాలించలేదని ఫైర్ అయ్యారు. మోదీ పాలన సక్రమంగా లేని