రాయ్బరేలీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi).. యూపీలోని రాయ్బరేలీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఆయన ఇవాళ కాసేపటి క్రితం నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న వేళ.. తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకా గాంధీ వద్రాలు .. రాహుల్ వెంట ఉన్నారు. జిల్లా మెజిస్ట్రేట్ ఆఫీసులో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వద్రా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
#WATCH | Uttar Pradesh: Congress MP Rahul Gandhi files nomination from Raebareli for the upcoming #LokSabhaElection2024
BJP has fielded Dinesh Pratap Singh from Raebareli. pic.twitter.com/R0IYOCnJA1
— ANI (@ANI) May 3, 2024