Bandi Sanjay - Kangana Raunat | ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు ఢిల్లీలో జరిగింది. అయితే ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రోల్ అవుతున్నాడు.
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మరికొన్ని గంటల్లో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయనుంది. అయితే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీ సంద
Youngest MPs: 25 ఏళ్లకే ఎంపీలుగా ఎన్నికయ్యారు. సమాజ్వాదీ పార్టీ నుంచి పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్ ఎన్నిక కాగా, శాంభవి చౌదరీ, సంజన జాతవ్లు లోక్జనశక్తి, కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు.
PM Modi: ప్రతి ఓటు విలువైనదని, మీ ఓటును కూడా వినియోగించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఆరు విడుత ఎన్నికల్లో భారీ సంఖ్యలో ప్రజలు ఓటింగ్లో పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు. ఎన్నికల సరళిలో ప్రజల
Rahul Gandhi: రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న వేళ.. తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకా గాంధీ వద్రాలు .. రాహుల్ వెంట ఉన్నారు.
PM Modi: ఓడిపోతానన్న భయంతోనే రాహుల్ గాంధీ అమేథీ స్థానాన్ని విడిచి వెళ్లినట్లు ప్రధాని ఆరోపించారు. ఇవాళ రాహుల్కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని, డరో మత్.. భాగో మత్ అని ప్రధాని అన్నారు. భయపడవ
Rahul Gandhi: రాయ్బరేలీ, అమేథీ సీట్లకు నామినేషన్ వేసేందుకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నది. అయితే ఆ స్థానాల నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారా లేదా అన్న విషయం ఇంకా తేలలేదు. ఆ సస్పెన్స
Alampur Jogulamba Temple | తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠం అలంపూర్లోని జోగులాంబ అమ్మవారిని మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు దర్శించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగ�
Megastar Chiranjeevi | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులతో సినీ ప్రముఖలు చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తా
Lakshadweep: లక్షద్వీప్లో రికార్డు స్థాయిలో 83.88 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. ఎన్సీపీ తరపున మహమ్మద్ ఫైజల్, కాంగ్రెస్ తరపున హమదుల్లా సయ్యిద్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. లక్షద్వీప్లో 57,784 ఓట్లు �
Thalapathy Vijay | దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి 21 రాష్ట్రాల్లో 102 స్థానాల్లో పోలింగ్ మొదలైంది. ఇక తమిళనాడులో కూడా తొలి దశలోనే పోలింగ్ �
Akhilesh Yadav: ఘజియాబాద్ నుంచి ఘాజిపూర్ వరకు బీజేపీ కొట్టుకుపోతుందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. రైతులు చాలా నిరాశలో ఉన్నారని, బీజేపీ చేసిన వాగ్ధానాలు అసత్యం అని తేలినట్లు అఖిలేశ్ య�
Loksabha polls | ఒక కుటుంబంలో సాధారణంగా నలుగురైదుగురు ఓటర్లు ఉంటారు. మహా అయితే కొన్ని కుటుంబాల్లో ఓ 10, 12 మంది ఓటర్లు కూడా ఉంటుండవచ్చు. అత్యంత అరుదుగా కొన్ని కుటుంబాల్లో 40 నుంచి 50 మంది ఓటర్లు కూడా ఉంటారు. కానీ అసోంలోని �