Mallikarjun Karghe | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు హస్తం పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రాన్ని వద�
Rahul Gandhi: రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న వేళ.. తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకా గాంధీ వద్రాలు .. రాహుల్ వెంట ఉన్నారు.
Shashi Tharoor | కేరళ రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ జోరుగా లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత లోక్సభలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న థరూర్.. మరోసారి తిరువనంతపురం పార్లమె�
Loksabha Elections 2024 : ఆరెస్సెస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇవాళ కీలక పోరాటం జరుగుతున్నదని కాంగ్రెస్ ఎంపీ, వయనాద్ లోక్సభ అభ్యర్ధి రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Randeep Surjewala | బీజేపీ మహిళా ఎంపీ హేమమాలిని గురించి కించపరిచే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ రణ్దీప్ సుర్జేవాలకు హర్యానా మహిళా కమిషన్ సమన్లు జారీచేసింది. హర్యానాలో ఎన్నికల ప్రచ�
Congress MP | లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, సిట్టింగ్ ఎంపీ రణ్వీత్ సింగ్ బిట్టూ బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ
Rahul Gandhi | రాజ్యాంగాన్ని మార్చేంతటి సత్తా బీజేపీకి లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంతో హడావిడి చేస్తోందిగానీ రాజ్యాంగాన్ని మార్చడం ఆ పార్టీ వల్ల కాదని ఆయన వ్యాఖ్య�
Abdul Khaleque | అసోంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలోని బర్పెటా లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న కాంగ్రెస్ నేత అబ్ధుల్ ఖాలిక్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను కాంగ�
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇవాళ యూపీలో టూర్ చేస్తున్నారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఆయన వారణాసిలో ఉన్నారు. యాత్ర సమయంలో ఎక్కడ ద్వేషాన్ని చూడలేదన్నారు. దేశాన్ని ఐక్యంగా నిలపడమే దేశం పట్ల ప్రేమ�
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమబెంగాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు కదులుతోంది. ప్రస్తుతం బిర్భూమ్ జిల్లాలో రాహుల్ యాత్ర కొనసాగుతోంది. ఈ రాత్రికి �
Separate Country For South | దక్షిణాదికి ప్రత్యేక దేశం కావాలని (Separate Country For South) కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ (Congress MP DK Suresh) గురువారం డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పన్నులను దక్షిణాది నుంచి ఉత్తరాదికి మళ్లిస్తోంద�
Rahul Gandhi: మీడియాపై రాహుల్ ఫైర్ అయ్యారు. దేశంలో ఉన్న నిరుద్యోగం గురించి మీడియా ఆలోచించడంలేదన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ నిరసన చేస్తున్న ఎంప�
Karti Chidambaram | కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఈడీ విచారణకు హాజరయ్యేందుకు కొద్దిరోజులు సమయం కోరారు. చైనా పౌరులకు వీసాలు జారీ చేసిన మనీలాండరింగ్ కేసులో ఈడీ కార్తీ చిదంబరానికి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.