Shashi Tharoor | కేరళ రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ జోరుగా లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత లోక్సభలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న థరూర్.. మరోసారి తిరువనంతపురం పార్లమె�
Loksabha Elections 2024 : ఆరెస్సెస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇవాళ కీలక పోరాటం జరుగుతున్నదని కాంగ్రెస్ ఎంపీ, వయనాద్ లోక్సభ అభ్యర్ధి రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Randeep Surjewala | బీజేపీ మహిళా ఎంపీ హేమమాలిని గురించి కించపరిచే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ రణ్దీప్ సుర్జేవాలకు హర్యానా మహిళా కమిషన్ సమన్లు జారీచేసింది. హర్యానాలో ఎన్నికల ప్రచ�
Congress MP | లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, సిట్టింగ్ ఎంపీ రణ్వీత్ సింగ్ బిట్టూ బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ
Rahul Gandhi | రాజ్యాంగాన్ని మార్చేంతటి సత్తా బీజేపీకి లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంతో హడావిడి చేస్తోందిగానీ రాజ్యాంగాన్ని మార్చడం ఆ పార్టీ వల్ల కాదని ఆయన వ్యాఖ్య�
Abdul Khaleque | అసోంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలోని బర్పెటా లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న కాంగ్రెస్ నేత అబ్ధుల్ ఖాలిక్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను కాంగ�
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇవాళ యూపీలో టూర్ చేస్తున్నారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఆయన వారణాసిలో ఉన్నారు. యాత్ర సమయంలో ఎక్కడ ద్వేషాన్ని చూడలేదన్నారు. దేశాన్ని ఐక్యంగా నిలపడమే దేశం పట్ల ప్రేమ�
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమబెంగాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు కదులుతోంది. ప్రస్తుతం బిర్భూమ్ జిల్లాలో రాహుల్ యాత్ర కొనసాగుతోంది. ఈ రాత్రికి �
Separate Country For South | దక్షిణాదికి ప్రత్యేక దేశం కావాలని (Separate Country For South) కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ (Congress MP DK Suresh) గురువారం డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పన్నులను దక్షిణాది నుంచి ఉత్తరాదికి మళ్లిస్తోంద�
Rahul Gandhi: మీడియాపై రాహుల్ ఫైర్ అయ్యారు. దేశంలో ఉన్న నిరుద్యోగం గురించి మీడియా ఆలోచించడంలేదన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ నిరసన చేస్తున్న ఎంప�
Karti Chidambaram | కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఈడీ విచారణకు హాజరయ్యేందుకు కొద్దిరోజులు సమయం కోరారు. చైనా పౌరులకు వీసాలు జారీ చేసిన మనీలాండరింగ్ కేసులో ఈడీ కార్తీ చిదంబరానికి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఐటీ దాడుల విషయమై ధీరజ్ సాహు తొలిసారిగా నోరువిప్పారు. పట్టుబడిన సొమ్ము తనది కాదని.. తమ కుటుంబానికి చెందిందన్నారు. తమది కుటుంబ వ్యాపారమని, అదంతా మద్యం అమ్మకాల ద్వారా వచ్చిందేనని చెప్పారు.
పార్లమెంట్ భద్రతా వైఫల్యం (Parliament Security breach)ఇంటెలిజెన్స్ వైఫల్యమని, ఈ వ్యవహారంపై తక్షణమే హోంమంత్రి అమిత్ షా బదులివ్వాలని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు.