Priyanka Gandhi | కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయ అధ్యక్షురాలు, వాయనాడ్ ఎంపీ (Wayanad) ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) లోక్సభ (Lok Sabha) లో తొలిసారి ప్రసంగించారు.
Renuka Chaudhary | ప్రతి జంట ముగ్గురు పిల్లలకు జన్మనివ్వాలంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్స్పై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌధరి ఆగ్రహం వ్యక్తంచేశారు. వరుసగా పిల్లలు కనడానికి మహిళలేమైనా కుందేళ్లా..? అన�
Rahul Gandhi | దేశంలో ఇద్దరు ఎంపీలు ఉన్న ఏకైక లోక్సభ నియోజకవర్గం వాయనాడ్ అని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ అన్నారు. వాయనాడ్లో ప్రియాంకాగాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం కో�
Congress MP : తిరుపతి ప్రసాదం లడ్డూల తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వును ఉపయోగిస్తున్నారనే వివాదంపై కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశారు.
MP Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు .. సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. పరువునష్టం కేసులో ఎంపీ శశిథరూర్పై ట్రయల్ కోర్టు విచారణను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదే
Haryana Assembly Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ సిర్సా ఎంపీ కుమారి సెల్జా ఆశాభావం వ్యక్తం చేశారు.
Rahul Gandhi | వయనాడ్ (Wayanad) లో కొండచరియలు (Landslides) విరిగిన పడిన ఘటనను కాంగ్రెస్ ఎంపీ, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) లోక్సభ (Lok Sabha) లో లేవనెత్తారు. కొండచరియలు విరిగిపడి 70 మందికిపైగా మరణించారని, బాధితులను కేంద్ర
Coaching Centres | ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో గల ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఘటనపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశి థరూ�
Rahul Gandhi | లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ ఇవాళ ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ వీధిలో చెప్పులు కుట్టే కొట్టు దగ్గర ఆగారు. ఆ కొట్టు ముందు కూర్చ�
Gaurav Gogoi | నీట్-యూజీ (NEET-UG) పరీక్ష పేపర్ లీక్ కాలేదని చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అభ్యర్థులను అవమానించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) ఆరోపించారు.