Union Budget | ప్రస్తుతం ప్రపంచమంతా అస్థిరత నెలకొని ఉందని, ఇలాంటి సమయంలో దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నదని, కానీ ప్రభుత్వం దివాళా కోరు ఆలోచనలు చేస్తున్నదని రాహుల్గాంధీ మండిపడ్డారు.
Gaurav Gogoi | బడ్జెట్లో ఏ మాత్రం పస లేదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ విమర్శించారు. గడిచిన పదేళ్లలో ఇదే అత్యంత బలహీనమైన బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్లో సామాన్యులకు మేలు చేసే అంశం ఏమున్నదని ప్రశ్ని�
Congress MP | ఎంపీ రాకేశ్ రాథోడ్.. పెళ్లి చేసుకుంటానని, రాజకీయ భవిష్యత్తు ఇస్తానని మాయ మాటలు చెప్పి గత నాలుగేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Robert Vadra | ఇవాళ కాంగ్రెస్ పార్టీ (Congress party) అగ్ర నాయకురాలు, వాయనాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) పుట్టినరోజు. ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రియాంకాగాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) పేదలకు
Rahul Gandhi | లోక్సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు తాము అభయముద్ర గురించి చెబుతుంటే.. ప్రభుత్వం మాత్రం వారి బొటనవేళ్లను నరుకుతామంటోందని వ్యాఖ్యాని
Sonia Gandhi | లోక్సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, వాయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ చేసిన తొలి ప్రసంగాన్ని ఆమె తల్లి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ మెచ్చుకున్నారు.
Priyanka Gandhi | కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయ అధ్యక్షురాలు, వాయనాడ్ ఎంపీ (Wayanad) ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) లోక్సభ (Lok Sabha) లో తొలిసారి ప్రసంగించారు.
Renuka Chaudhary | ప్రతి జంట ముగ్గురు పిల్లలకు జన్మనివ్వాలంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్స్పై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌధరి ఆగ్రహం వ్యక్తంచేశారు. వరుసగా పిల్లలు కనడానికి మహిళలేమైనా కుందేళ్లా..? అన�
Rahul Gandhi | దేశంలో ఇద్దరు ఎంపీలు ఉన్న ఏకైక లోక్సభ నియోజకవర్గం వాయనాడ్ అని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ అన్నారు. వాయనాడ్లో ప్రియాంకాగాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం కో�
Congress MP : తిరుపతి ప్రసాదం లడ్డూల తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వును ఉపయోగిస్తున్నారనే వివాదంపై కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశారు.
MP Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు .. సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. పరువునష్టం కేసులో ఎంపీ శశిథరూర్పై ట్రయల్ కోర్టు విచారణను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదే
Haryana Assembly Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ సిర్సా ఎంపీ కుమారి సెల్జా ఆశాభావం వ్యక్తం చేశారు.