Kapil Sibal | ప్రధాని నరేంద్ర మోదీ (Pm Modi)పై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అగ్రనేత (Congress Leader), ఎంపీ (MP) రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి గుజరాత్ (Gujarat)లోని సూరత్ కోర్టు (Surat Court) రెండేండ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్ప
భారతీయులకు తామేం తినాలి, ఎవరిని ఆరాధించాలనే దానిపై పూర్తి స్వేచ్ఛ ఉండాలని వారి అభిరుచులను వారిని నిర్ణయించుకునేందుకు అనుమతించాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor)అన్నారు.
Adhir Ranjan Chowdhury | దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ అయిన అమూల్ డెయిరీ (గుజరాత్) లీటర్ పాల ధర రూ.3 చొప్పున పెంచడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. పాల ధరలు పెంచుతూ పోతే భారం పడేది దేశంలోని సామాన్య ప్ర
Jairam Ramesh | రాహుల్గాంధీ భద్రత విషయంలో తాము ఏమాత్రం రాజీపడబోమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరామ్ రమేశ్ చెప్పారు. జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుందని తాము ఆశిస్తున్న�
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా పార్లమెంట్కు వచ్చి ఓటేశారు. అయితే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్లు తెలుస్తోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు మన్�
రాజద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఎలాంటి కేసులూ నమోదు చేయవద్దని ఆదేశించింది. ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. నిజం మాట్లాడట
ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఎనిమిదేళ్ల పాటు మోదీ ప్రభుత్వం సక్రమంగా పాలించలేదని ఫైర్ అయ్యారు. మోదీ పాలన సక్రమంగా లేని
తనకు అధికారం, పదవులపై ఏమాత్రం ఆశల్లేవన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ వ్యాఖ్యలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. అసలు కాంగ్రెస్ తుడిపెట్టుకుపోవడానికి కారకులెవ్వరో అందరికీ తెలుసని చు�
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే విషయంలో ఆలస్యం జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆక్షేపించారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న వారిని భారత్కు సురక్షితంగా తీసుకురావ�
Harsimrat Kaur : బిల్లు తీసుకొచ్చినప్పుడు మాట్లాడకుండా ఉన్న మీరు, ఇప్పుడు ఇలా డ్రామాలు చేయడం ఎందుకు? అంటూ కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్పై కాంగ్రెస్ ఎంపీ రవనీత్ సింగ్ బిట్టూ మండిపడ్డారు
తిరువనంతపురం: దేశంలో పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇవాళ కేరళలో తన సొంత నియోజకవర్గమైన తిరువనంతపురంలో పర్యటించిన ఎంపీ థరూర్.. స్థానిక కాంగ�