Revanth Reddy | తెలంగాణలో ప్రజాపాలన అందిస్తున్నామంటూ కాంగ్రెస్ నేతలు విస్తృతప్రచారం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రజాగ్రహం పెల్లుబుకుతున్నది.
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ఎన్నికల హామీలను మరచి అక్రమ దందాలకే పెద్దపీట వేస్తున్నారని, స్వయంగా ఎమ్మెల్యే పీఏ జోరుగా ఇసుక రవాణా సాగిస్తున్నాడని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్య�
తన కూతురుని వేధించిన బద్దెనపల్లికి చెందిన నలుగురు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పంచాయతీ కార్యదర్శి ప్రియాంక తండ్రి రాజేశం డిమాండ్ చేశారు.
పేదలకు మంజూరు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న ఇందిరమ్మ ఇళ్లను అధికార పార్టీ నాయకులు పెద్దపెద్దోళ్లకు అమ్ముకుంటున్నారని భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామస్తులు ఆరోపించారు. కాంగ�
Indiramma House | నిరుపేదలమైన తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయకుండా అధికార పార్టీ నాయకులకే మంజూరు చేశారని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరుకు చెందిన నిరుపేదలు మంగళవారం రోడ్డెక్కి న
నిరుపేదలమైన తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయకుండా అధికార పార్టీ నాయకులకే మంజూరు చేశారని ఆరోపిస్తూ చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామానికి చెందిన నిరుపేదలు రోడ్డెక్కి మంగళవారం నిరసన తెలిపారు.
జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొత్తలపర్రెకు చెందిన 50 మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆదివారం జనగామలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే, భూ భారతి పోర్టల్ను ప్రైవేటు సంస్థకు అప్పగించే ప్రయత్నం జరుగుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున�
‘కేసీఆర్ ఆనవాళ్లను లేకుండ చేస్తం’ అని ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు ఇదిగో ఇక్కడ బీఆర్ఎస్ వాల్ రైటింగ్లను చెరిపే పనిలో పడ్డరు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలన్న పిలుపుతో బీఆర్ఎస్ ఊరూ
Congress Complaint | మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయం కావడంతో ఆయన ఎదుగుదలను ఓర్వలేని కొంతమంది రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
Atmakur | మండల పరిధిలోని మూలమల్ల గ్రామ మాజీ ఉపసర్పంచ్ వినయ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను శుక్రవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పరమేష్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు రహమత్తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పరామర�