కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్లో కూర్చొని మాజీ మంత్రి హరీశ్రావుపై ఆరోపణలు చేస్తే సహించేదిలేదని మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ హెచ్చరించారు. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా క�
Congress Leaders | మద్నూర్ మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ప్రభుత్వం రూ. 200 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ట మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు
కాంగ్రెస్ పార్టీలో అయోమయ పరిస్థితి నెలకొంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పార్టీ నేతల్లో సమన్వయ లోపంతో క్యాడర్లో పూర్తిగా నిరుత్సాహం నెలకొంది. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్లే లేదనిపిస�
కాంగ్రెస్లో ఉంటూ కొందరు బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్లో పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీని ప్రక్షాళన చేసే క్రమంలో అవసరమైతే స్లీపర్
కాంగ్రెస్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తిట్టాడని షోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతుంది. దీంతో కాంగ్రెస్లో వేడి రాజుకుంది. ఇటీవల ప్యారానగర్ డంప్యార్డు వద్దంటూ జేఏసీ నాయకులు క్య�
Minister Ponnam | మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) పై బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు ఊసకోయిల ప్రకాష్ హెచ్చరించారు.
మక్తల్ మండలం కొండ దొడ్డి వాగులో అదే మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని వాగులో ఇసుకను తరలిస్తూ నర్వ మండల కేంద్రంలోని కల్వల...
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టిమేటంతో దిగొచ్చిన ప్రభుత్వం మల్కపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని వదిలింది.
బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికార పార్టీకి చెందిన కొంతమంది తాజా మాజీ కార్పొరేటర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కార్పొరేటర్ల పదవీకాలం ముగిసి పోయినప్పటికీ ఇంకా తామే కార్పోరేటర్ల మన్న ధీమా�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల సర్వే పోలీసు బలగాలను మోహరించి సర్వే చేపడుతున్నా రైతుల నుంచి ఆటంకాలు తప్పడంలేదు. సోమవారం నారాయణపేట జిల్లా సింగారం పంచాయతీ పరిధిలోని కౌరంపల్లి శివారులో ఆర్ఐ గోపాల్రావు, జూ
‘పైసలు ఎందుకిచ్చావ్...పైసలు ఇయ్యాల్సిన అవసరం ఏముంది...నీ పదవి కోసమే పైసలు ఇచ్చావ్'.. అంటూ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లారెడ్డిని అదే మండలానికి చెందిన సీనియర్ నాయకుడు లద్దిపీ
ఎస్ఎల్బీసీ సొరంగంలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ను అధికారులపై నెట్టేసి, మంత్రులు తప్పుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. 8 రోజుల క్రితం దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో 8 మంది కార్మ�
కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఖమ్మం నగరంలోని 57వ డివిజన్లో స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త ముస్తాఫా ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నాడ�