ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు గత 15 నెలలుగా చెప్తున్నది నిజమా? లేక రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులోని అంశాలు నిజమా? ప్రస�
Congress leaders | రాజకీయ గురువులు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మోసం చేశాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
Panchayat Plots | ఊరుకొండ గ్రామపంచాయతీకి చెందిన సర్వే ప్లాట్లను కాంగ్రెస్ నాయకులు ఆక్రమించుకుని భవనాలు నిర్మిస్తున్నారని గ్రామ యువత నేతాజీ యువజన సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు.
Students | కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా ఇవాళ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో ఇద్దరు స్కూలుకు వెళ్తున్న విద్యార్థులు వచ్చి ఏకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందే డప్పుక�
KCR | కేసీఆర్, కేటీఆర్(KCR), జగదీశ్వర్ రెడ్డి ఫ్లెక్సీలను దగ్ధం చేసిన కాంగ్రెస్ నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజబింకార్ రాజన్న డిమాండ్ చేశారు.
‘వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఏ మూలకు కూర్చున్నా తినొచ్చు’ అన్న సామెత కాంగ్రెస్ పాలనకు సరిగ్గా అతుకుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఓ కాంగ్రెస్ కార్యకర్తకు ఇలాగే మేలు చేసేలా రంగం సిద్ధమవుతున్నట్టు త
Sangareddy | హలో సార్.. హలో మేడం.. మేము మంత్రి దామోదర రాజనర్సింహ తాలుకా మనషులం మా టిప్పర్లనే అడ్డుకుంటరా.. మాకెవ్వరు అడ్డు చెప్పేది అంటూ మునిపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు.
నిస్సహాయులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను కొంతమంది కాంగ్రెస్ నాయకులు పక్కదారి పట్టిస్తున్నారా? ఓ ముఠాగా ఏర్పడి, అసలైన బాధితులకు అందజేయాల్సిన చెక్కులను అక్రమ మార్గంలో సొమ్మ�
MLA Krishna Rao | తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగితే... ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం జరుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవ
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు! నిన్నటిదాకా గ్రేటర్ కాంగ్రెస్ నేతల గురి ఇట్లనే ఉండె. ఎమ్మెల్సీ టు క్యాబినెట్ దిశగా.. పైకి ఎమ్మెల్సీ ప్రయత్నాలైనా.. ఆ కొమ్మ పట్టుకొని మంత్రివర్గం దాకా ఎక్కాలని తెగ పోరాడారు. ఎ�
హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న స్థలం కేంద్రంగా హైడ్రా ముసుగులో వసూళ్ల పర్వం జోరుగా సాగుతున్నది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ సమీపంలోని హెచ్ఎంటీ స్థలాన్ని రెండేండ్ల క్రితం హెచ�
మట్టి, బూడిద రవాణాలో అక్రమాలు జరుగుతున్నవి నిజం అయినందునే తాను తడిబడ్డలతో పోచమ్మ గుడిలోకి వచ్చానని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి స్పష్టం చేశారు. అబద్ధమైతే కాంగ్రెస్ నాయకులు పోచమ్మ గుడిలోకి తడిబట్టలతో �
కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్లో కూర్చొని మాజీ మంత్రి హరీశ్రావుపై ఆరోపణలు చేస్తే సహించేదిలేదని మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ హెచ్చరించారు. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా క�
Congress Leaders | మద్నూర్ మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ప్రభుత్వం రూ. 200 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ట మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు