BRS | కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, అనుచరులు దాదాపు 100 మంది అధికార కాంగ్రెస్ పార్టీని వీడి ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి ఆ తరువాత ఎంపిక జాబితాలో నుంచి పేర్లు తొలగించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో చోటుచేసుకున్నద
సీఎం రేవంత్రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీఎం అనుచరుడు ఫయీమ్ ఖురేషీ కలిసి ఖజానాకు వేల కోట్ల రూపాయలు గండి కొడుతున్నారని కాంగ్రె స్ మాజీ నాయకుడు బక్కా జడ్సన్ ఆరోప
Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారపుకుంటతండా వాసులు అధికారులపై మండిపడ్డారు. విచారణ నిమిత్తం గురువారం తండాకు వచ్చిన డిప్యూటీ తహసీల్దార�
ప్రభుత్వం చేపట్టిన భూ భారతి చట్టం అమలులో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేటను పైలెట్ మండలంగా ఎంపిక చేసి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ సదస్సులకు కాంగ్రెస్ నాయకులు హాజరై వే�
అధికార కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచరుల ఆ గడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ భూక్రయవిక్రయాల
BRS | మండల పరిధిలోని ఏక్మామిడి గ్రామానికి చెందిన బీజేపీ , కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మంది నాయకులు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి , రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తీక్�
పాలన చేతకాక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక మూడున్నరేళ్ల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మంగళవారం నర్సంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన
వాట్సాప్ వేదికగా ఇందిరమ్మ ఇండ్ల పథకంపై చేస్తున్న చర్చ రచ్చరచ్చవుతోంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరిగింది. అయితే జాబితా�
దళితుల హక్కులు, అణచివేతలపై మాట్లాడే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సాక్షిగానే దళితుడికి అవమానం జరిగినా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తిలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే మా
కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో కాంగ్రెస్ నాయకులకే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి డీసీసీ సమావేశం రసాభాసగా మారింది. ఇందిరమ్మ కమిటీల్లో తమకు ప్రాధాన్యం దక్కడంలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎదుటే కాంగ్రెస్ నాయకులు ఘర్షణకు దిగారు.
సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. ఇందిరమ్మ కమిటీలు హస్తం పార్టీలో చిచ్చురేపాయి. ఇందిరమ్మ కమిటీల్లో సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం దక్కడం లేదని వైద్యారోగ్యశాఖ మ