Karnataka | కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నాయకుని వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా ఉంచిన పలు వన్యప్రాణులను అటవీ అధికారులు రక్షించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాంనూర్ శివశంకరప్ప కుమారుడైన
సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ను కాంగ్రెస్ నాయకురాలు పంఖూరీ పాఠక్కు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘తీహార్ జైలు ఎదురుగా ఈ సంఘటన జరుగడంతో ఢిల్లీ ఎంత సురక్షితంగా ఉందో మీరే ఊహించవచ్చు. అవమానకర సం
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలవారికి 10 శాతం కోటా అమలును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ సర్వోన్నత న్యాయస్థానం ముందు బుధవారం పిటిషన్ దాఖలు
Priyanka Gandhi | హిమాచల్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్నా కొద్దీ.. ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శల జోరు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి టీ భక్తవత్సలం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్ అందుకొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధి బాలాజీనగర్ డివిజన్లోని కేపీహెచ్బీ కాలనీకి చెందిన
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ బలోపేతమవుతుందని, పార్టీకి నూతన జవసత్వాలు సమకూరుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు.