Rahul Gandhi: బీజేపీ విద్వేష రాజకీయాలు దేశానికి చాలా ప్రమాదకరమని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ విమర్శించారు. విద్వేష రాజకీయాలవల్ల
అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పేరిట వైసీపీ ప్రభుత్వం పేదలను దోచుకుంటుందని ఏపీ పీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఓటీఎస్ కింద డబ్బులు �
ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేతనైతే ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పై మాట్లాడాలని, దీంతో పాటు అభివృద్ధిలో సలహాలు సూచనలు అందించాలని, అలాకాకుండా రాజకీయ లబ్దికోసం జిల్లాను అభివృద్ధి లో పరుగులు పెట్టిస�
Reeta Yadav: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్పూర్ జిల్లాలో రీటా యాదవ్ (35) అనే మహిళా కాంగ్రెస్ నాయకురాలిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. జిల్లాలోని లక్నో-వారణాసి హైవేపై ఈ ఘటన చ�
Congress Leader Rahul left for abroad before elections in 5 states | వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్లో సైతం ఎన్నికలు జరుగనున్నాయి. అంతర్గత విభేదాలతో
కర్ణాటక ఎమ్మెల్యే రమేశ్కుమార్ పగలబడి నవ్విన స్పీకర్ కగేరి బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ అసెంబ్లీ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లైంగికదాడి అనివార
చండీఘఢ్ : అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండా పార్టీకి కీలక నేత రాజీనామా చేశార�
Adhir Ranjan Chowdhury: రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది.తప్పుపట్టింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ లోక్సభాపక్ష నాయకుడు అధిర్
Rahul Gandhi | ముంబయి : పరువు నష్టం కేసుకు సంబంధించిన కేసు విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. రాఫెల్ ఫైటర్ జెట్ల