కాంగ్రెస్ పార్టీకి కౌశిక్రెడ్డి రాజీనామా | హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్రెడ్డి సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వం, పీసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా సమర్పించారు
కాంగ్రెస్ పార్టీకి పాడి కౌశిక్రెడ్డి రాజీనామా? | హుజూరాబాద్ నియోజకవర్గ నేత పాడి కౌశిక్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు
కేంద్రంపై రాహుల్ గాంధీ ఆగ్రహం | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశంలో డెల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఆయన మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు.
సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్ సూరత్ కోర్టుకు గురువారం హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై 2019లో పరువు నష్టం కేసు దా�
న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఆలయ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూమి వ్యవహారంలో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ నేత పీసీ శర్మ భోపాల్ పోలీసులకు ఫ
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, జితిన్ ప్రసాద కాంగ్రెస్ పార్టీని వీడి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బుధవారం బీజేపీ�
పెట్రోల్ ధరల పెరుగుదలపై కేంద్రంపై మండిపడ్డ రాహుల్ | పెట్రోల్ ధరల పెంపు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశంలో పన్ను వసూళ్ల విపత్తు నిరంతరంగా కొనసాగుతుందని ఆరోపించారు.
న్యూఢిల్లీ: టీకాలపై గందరగోళం ఇంకా కొసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర పాలక, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణల పర్వం యథావిధిగా కొనసాగుతున్నది. దేశం జనాభా 130 కోట్లలో కనీసం 3 శాతం మందికి మాత్రమే రెండు టీకాలు పూర్తయ్�
తుఫాను బాధిత ప్రజలకు అండగా ఉండాలి : రాహుల్ | యాస్ తుఫాను నేపథ్యంలో బాధిత ప్రాంతాల ప్రజలకు అండగా ఉండాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.