న్యూఢిల్లీ: టీకాలపై గందరగోళం ఇంకా కొసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర పాలక, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణల పర్వం యథావిధిగా కొనసాగుతున్నది. దేశం జనాభా 130 కోట్లలో కనీసం 3 శాతం మందికి మాత్రమే రెండు టీకాలు పూర్తయ్�
తుఫాను బాధిత ప్రజలకు అండగా ఉండాలి : రాహుల్ | యాస్ తుఫాను నేపథ్యంలో బాధిత ప్రాంతాల ప్రజలకు అండగా ఉండాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
దృష్టి మళ్లించడమే కేంద్రం విధానం | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు.
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ల సరఫరా అరకొరగా ఉండడంతో టీకాల కార్యక్రమం మందకొడిగా సాగడమో లేక మొత్తంగా నిలిచిపోవడమో జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఓ మంచిమాట చెప్పారు. అంతకంతకూ
మోదీ ప్రభుత్వం నిద్ర లేవాలి : రాహుల్ గాంధీ | కరోనా రెండో దశలో దేశంలో విజృంభిస్తోంది. సెకండ్ ప్రభావం యువతపైనే తీవ్రంగా ఉంది. తొలి దశలో వృద్ధులపై వైరస్ ఎక్కువ ప్రభావం చూపింది.
టీకాల్లో ‘ఇండియా ఫస్ట్’ విధానం ఏమైంది : కాంగ్రెస్ నేత | కరోనాకు వ్యతిరేకంగా టీకాలు వేయడంలో ‘ఇండియా ఫస్ట్’ విధానాన్ని ఎందుకు అవలంభించలేదని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ నేత శక్తిసిన్హ్ గోహిల్ ప�
ఆక్సిజన్.. టీకాలతో పాటు మోదీ కనిపించడం లేదు : రాహుల్ గాంధీ | న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడు�
అదనపు 80 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలి కాంగ్రెస్ నేత కౌశిక్రెడ్డి డిమాండ్ కరీంనగర్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీలింగ్ యాక్టును ఉల్లంఘించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ను అరెస్టు చేయాలని కాంగ్రెస్ న�
కేంద్రం తీరుపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆగ్రహం | కొవిడ్-19 వ్యాక్సిన్ల ధరల తగ్గింపుపై కేంద్రం మౌనం, వ్యాక్సినేషన్ను రాష్ట్రాలకు వదిలేవడంపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా కట్టడికి ఏకైక మార్గం లాక్డౌనే : రాహుల్ గాంధీ | కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ఉన్న ఏకైక మార్గం లాక్డౌనేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
ఎన్నికల్లో అహంకారం.. ధనబలం ఓడిపోయింది : కపిల్ సిబల్ | పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అహంకారం, ధనబలం ఓడిపోయాయని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పేర్కొన్నారు.
MSR passes away: తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, కాంగ్రెస్ కురువృద్దుడు ఎం సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్ ) మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీ