ఎమ్మెస్సార్ తొలి నుంచి తెలంగాణ పిపాసే|
వయోభారం, కరోనాతో మరణించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెస్సార్ తొలి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనకు కట్టుబడి ...
ఎమ్మెస్సార్| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం సత్యనారాయణ రావు (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
మాజీ మంత్రి| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీమంత్రి డాక్టర్ ఏకే వాలియా కరోనాతో కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన దేశ రాజధానిలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
ఆయన హర్యానాకు రావొచ్చు|
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ మంగళవారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మెరుగైన ..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్సింగ్కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీలోని తన నివాసంలో హోమ్ క్వారెంటైన్లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆ
న్యూఢిల్లీ : దేశంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మహమ్మారి బారినపడగా.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా, శిర�
గౌహతి: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇవాళ కామాఖ్యా ఆలయాన్ని సందర్శించారు. వాస్తవానికి అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు మంగళవారమే ప్రచారం ముగిసింది. అయితే ఇవాళ గౌహతిలోని కామాఖ్యా ఆలయాన్ని రాహు
గువాహటి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో ప్రచారం జోరుగా సాగుతున్నది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్తోపాటు ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలుగా ఉన్న ప్రాంతీయ పార్టీలు పోటాపోటీగ�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఉదయం కన్యాకుమారిలో రోడ్ షో నిర్వహించిన ఆయన కేంద్ర ప్రభుత్వంప
చెన్నై: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుకు తమిళ సంస్కృతిపై గౌరవం లేదని, కానీ తమిళనాడులో వారు చెప్పిందల్లా చేసిపెట్టే ఒక సీఎం మాత్రం ఉన్నాడని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ వి�