Mamun Khan | రాంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న మామున్ ఖాన్ (45) రాంపూర్ నగర్ వార్డు నుంచి మరోసారి పోటీ చేయాలని భావించాడు. దాదాపు 30 ఏళ్లుగా ఆ వార్డులో అతనే కీలక నాయకుడిగా ఉన్నాడు. క�
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ ముగిసిన మరుసటి రోజే పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Sidhu) శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధ
Viral video | ఇవాళ ఉదయం ఓ మద్ధతుదారుడు సిద్ధరామయ్యను కలిసే ప్రయత్నం చేశాడు. మరింత దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోతుండగా సిద్ధరామయ్య అతడి చెంపపై కొట్టాడు. అనంతరం అతనితో ఏదో మాట్లాడి కారువైపు వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా �
Rahul Gandhi | కోర్టు తీర్పు అనంతరం రాహుల్ శుక్రవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ ఉదయం పార్లమెంట్ (Parliament) ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి రాహుల్ హాజరయ్యారు.
Road accident | కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కారు అతివేగంతో వెళ్తూ అదుపుకాక ఓ బైకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్కు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం మూడు �
Rahul Gandhi | కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్గాంధీపై 2014లో దాఖలైన పరువు నష్టం దావాపై ఏప్రిల్ 1న తదుపరి విచారణ జరుపనున్నట్లు భివాండి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు పేర్కొంది. అదేవిధంగా ఈ కేసు విచారణకు వ్య
Sachin Pilot | కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పతనానికి కౌంట్డౌన్ మొదలైందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఛత్తీస్గఢ్లో ప్రారంభమైన 85వ ప్లీ�
ప్రధాని నరేంద్రమోదీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ తీవ్ర విమర్శలు చేశారు. వాళ్లు ఐదోండ్లకు ఒక్కసారి ఎన్నికలు వచ్చినప్పుడల్ల
కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలకు ఉపాధి హామీ పథకం బలైపోతున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఉపాధి హామీ కూలీలకు ఆధార్ ఆధారిత వేతనాల చెల్లింపును తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇటీవల జారీచేసిన �
అప్పుడేమో మునుగోడులో కాంగ్రెస్ గెలువదు? డిపాజిట్ కూడా రాదన్నారు. ఇప్పుడేమో తెలంగాణలో కాంగ్రెస్కు గెలిచే పరిస్థితే లేదని ఆ పార్టీ ఎన్నికల ప్రధాన స్టార్ కాంపేయినర్, ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ
Adhir Ranjan Choudhury | లోక్సభలో ఇవాళ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుపై తీవ్ర విమర్�
P Chidambaram | కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎవరికీ ఉపయోగపడని బడ్జెట్ అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం విమర్శించారు.
సర్జికల్ స్ట్రైక్స్పై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా తాజాగా ఇదే అంశంపై ఆ పార్టీకి చెందిన మరో నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.