అహ్మదాబాద్ : ఆయన కేంద్ర మాజీ మంత్రి. అంతే కాదు ఓ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లు అధ్యక్షుడిగా పని చేశారు. అలాంటి నాయకుడు అందరికీ ఆదర్శంగా ఉండాల్సింది పోయి.. భార్యను వదిలేసి మరో మహిళ
సూర్యాపేట : ఎన్నికల వరకే రాజకీయ నినాదం. ఆ తర్వాత మొత్తం అభివృద్ధి నినాదం అని నమ్మిన మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవలే సూర్యాపేటకు చెందిన సీనియర్ దళిత కాంగ్రెస్ నాయకుడు పంద�
బీజేపీ, కాంగ్రెస్లు ఢిల్లీలో కలిసికట్టుగా ఆడుతున్న నాటకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు రహస్యంగా సాగిన రెండు పార్టీల వ్యవహారాలు తాజాగా తెరముందుకు వచ్చాయి.
2020 నారాయణపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బాధితురాలిపై కన్ను కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి అఘాయిత్యం నిలదీసిన బాధితురాలికి బెదిరింపులు పోలీసులను ఆశ్రయించిన కాంగ్రెస్ నాయకురాలు.. కేసు నమోదు ఖైరతాబ�
హైదరాబాద్ : రాహుల్ గాంధీ.. రాష్ట్ర పర్యటనకు వస్తున్న మీకు వ్యవసాయ రంగంపై కనీసం అవగాహన ఉందా? వరంగల్ జిల్లా సభలో మీరు ప్రకటించనున్న వ్యవసాయ విధానం తెలంగాణ రాష్ట్రానికా ? లేదంటే దేశానికా? అని రాష్ట్ర ప్రణా�
న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న వారు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర సమస్యలపై నడపాలన్నారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో శ్ర
మారుమూల పల్లె నుంచి రాజధాని నగరం దాకా విపక్షాల పునాదులు సడలుతున్నాయి. టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి, చేపడుతున్న సంక్షేమ పథకాలను ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా శ్లాఘిస్తూ గులాబీ బాట పడుతున�
రాంచీ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ మాజీ విద్యాశాఖ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు తిర్కీకి కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3లక్షల జరిమానా విధించింది. 2010లో తిర్కీపై సీబీఐ క�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బీజేపీ ముందుకెళ్తున్నది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరా
బెంగళూరు : హిజాబ్ వివాదంపై కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు ముఖరం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ను వ్యతిరేకించే వారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తానని ఖాన్ హెచ్చరించాడు. ఈ మేరకు కర్ణ