సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ను కాంగ్రెస్ నాయకురాలు పంఖూరీ పాఠక్కు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘తీహార్ జైలు ఎదురుగా ఈ సంఘటన జరుగడంతో ఢిల్లీ ఎంత సురక్షితంగా ఉందో మీరే ఊహించవచ్చు. అవమానకర సం
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలవారికి 10 శాతం కోటా అమలును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ సర్వోన్నత న్యాయస్థానం ముందు బుధవారం పిటిషన్ దాఖలు
Priyanka Gandhi | హిమాచల్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్నా కొద్దీ.. ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శల జోరు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి టీ భక్తవత్సలం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్ అందుకొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధి బాలాజీనగర్ డివిజన్లోని కేపీహెచ్బీ కాలనీకి చెందిన
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ బలోపేతమవుతుందని, పార్టీకి నూతన జవసత్వాలు సమకూరుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు.
న్యూఢిల్లీ: సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో రేసులో ఉన్నాడంటూ ఈ ఉదయం నుంచి ప్రచారం జరుగుతోంది. మలయాళం పత్రిక మాతృభూమికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పేరుతో ఒక�
Priyanka Gandhi | కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్లో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రియాంక ట్విట్టర్ ద్వారా వివరించారు. తన నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నానని, పోట్రోకాల్
కాంగ్రెస్ ఆరోపణ.. ఖండించిన బీజేపీ పనాజీ, ఆగస్టు 3: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ భర్తకు చెందిన కంపెనీ జీఎస్టీ నంబరే.. గోవాలోని సిల్లీ సోల్స్ బార్కు కూడా ఉన్నదని కాంగ్రెస్ మాజీ సెక్రటరీ గిరీశ్ చోదంకర్ ఆరో
ధర్మారం మండలం నంది మేడారంలో వరద బాధితుల ఇండ్లను కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఇటీవల పరిశీలించారు. మంత్రి ఈశ్వర్పై ఆరోపణలు చేయగా, ధర్మారం మండల టీఆర్ఎస్ నేతలు ఆగ్రహించారు. 16న ప్రెస్మీట్ పె�
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నాయా? టీఆర్ఎస్ సర్కారును రాజకీయంగా ఎదుర్కొనలేని ఆ పార్టీలు అల్లర్లకు పూనుకొంటున్నాయా?