కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ స్పష్టం చేసింది. షరతుల్లేకుండా రూ.2 లక్షల రుణమాఫీతో పాటు రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.15 వేల చొప్పున వెంటనే అమలు చే�
ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎల్లప్పుడూ తాను అందుబాటులో ఉంటూ సేవ చే స్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రా వు అన్నారు. శనివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో 217 మందికి 49.91 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అభయ హస్తంలో ఇచ్చిన హామీలో భాగంగా ముదిరాజ్లకు చెరువులు, కుంటలు, గుట్టలపై హక్కులు కల్పించాలని ముదిరాజ్ రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకా�
పేద పిల్లల చదువుకు సర్కారు ప్రోత్సాహం కరువవుతున్నది. ఉపకారం వేతనం అందకుండా పోతున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే పైసా బాకీ లేకుండా చెల్లిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. ఈ విద్యాసంవత్సరం మ�
కాంగ్రెస్ ప్ర భుత్వం రైతులు, ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాసులు డిమాండ్ చేశా రు. గురువారం ప్రభు త్వం అన్ని రకాల ధా న్యానికి రూ.500 బోన స్ ప్రకటించాలని కోరుతూ కొల్లాపూర్�
కులమతాల్లో చిచ్చుపెడుతున్న బీజేపీ..దొంగ హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని ఇందూర�
అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్సీ ఫరూక్హుస్సేన్ అన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తరపున మెదక్లో
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుక
అసెంబ్లీ ఎన్నికల ముం దు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ధాన్యం క్వింటా కు రూ. 500 బోనస్ ఇవ్వాలని రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. తుంగతుర్తి మండలం బండరామారం ఐకేపీ సెంటర్ వద్ద శనివారం బీఆర్�
ప్రజల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రజల ప్లాట్లు క్రమబద్ధ్దీకరణ చేపట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ మంత్రులు గతంలో డిమాండ్ చేసినట్లుగానే ఉచితంగానే ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని బీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగాయి. తొలిరోజు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చ�
హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని, లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు పేర్కొన్నారు. ‘ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడ మల్లన్న’ అన్నట్లుగా ప్రభుత్వ �
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎల్ఆర్ఎస్ పెడితే అడ్డుకున్న కాంగ్రెస్ నాయకుల�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చె ప్పి నేడు డబ్బులు కట్టాలని చెబుతున్నదని, వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమా�
Bandi Sanjay | ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మాట తప్పుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్,