Revanth Reddy | ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, సమష్టి కృషితో నల్లగొండ లోక్సభ స్థానంలో గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కార్యక�
సంక్రాంతి పండుగ సమీపిస్తున్నది. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు ప్రభుత్వోద్యోగులతోపాటే తమకు కూడా వేతనాలు వస్తాయని ఆశించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఒకటో తారీఖు పోయి పన్నెండో తారీఖు వచ్చిన�
Kadiyam Srihari | హైదరాబాద్ : కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసినట్టే తెలంగాణలోనూ చేతులెత్తేస్తారేమోనని అనుమానాలు ఉన్నాయని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే పట్టం కట్టాలని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ ప్రజలను కోరారు. సోమవారం తాడికల్ గ్రామంలో పార్టీ మండలస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
“అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల పక్షాన ఉండి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చూడాలి.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేవరకు, పథకాలు ప్రజలకు చేరే వరకు పోరాడుదాం.
Praja Palana | ప్రజాపాలనకు తొలిరోజు భారీ స్పందన లభించింది. ఒక్కరోజులో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే 81,964 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఆరు గ్యారెంటీలకు 79,110.. ఇతర దరఖాస్తులు 2854 అందాయని తెలిపారు.
Congress | ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఇలాంటి వాటిపై చిత్తశుద్ధి ఏమీ ఉండదు. కావాల్సింది ఒక్కటే క్రెడిట్. దీనికోసం ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. ఇదీ కాంగ్రెస్ వైఖరి. పొరుగు రాష్ట్రం కర్ణాటకనే దీనికి తాజా ఉదాహరణ. ఆ�
Congress | కూట్లె రాయి తియ్యలేనోడు ఏట్లె రాయి తీస్తనంటే నమ్ముదమా? వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ పాలన చేతగాక కన్నడ రాష్ట్ర ప్రజలను అష్టకష్టాల పాలు చేస్తున్న కాంగ్రెస్ పాలకులు.. బతుకమ్మను పేర్చినట్టు వనరులన్నీ
కాంగ్రెస్ పార్టీ ఎన్ని సార్లు మార్చినా అది ప్రజల దృష్టిలో 420 మ్యానిఫెస్టోనే తప్ప మరోటి కాదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయా సంఘాలు, మహిళలు, యువకులు