ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారంటీల గారడి చేసి ప్రజలను మోసం చేసిందని ఆర్మూర్ డివిజన్ రైతు జేఏసీ నాయకులు అన్నారు. మంగళవారం వారు పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఆరు గ్యారెంటీలను విస్మరించి ప్రజలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాధి కడదామని ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కారు తుంగలో తొక్కిందని విమర్శ�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ.12 వేల జీవనభృతి అందించాలని డిమాండ్ చేస్తూ పలు మండలాల్లో వ్యవసాయ కార్మికులు శనివారం ఏఐపీకేఎంఎస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ధర్పల్లి, బోధన్ తహసీల్ కార్యాలయాలను �
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను రూ.6 వేలకు పెంచాలని డిమాండ్చేస్తూ బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట దివ్యాంగులు శనివారం ధర్నాకు దిగారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో రిలే నిర
కేంద్రంలో అధికారంలోకి రావడమే పరమావధిగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ తన గతాన్ని పూర్తిగా మరిచిపోయింది. అంతేకాకుండా, పరిపక్వత కలిగిన లీడర్లు లేని పార్టీగా చరిత్రలో నిలిచిపోయే దిశగా పయనిస్తున్నది.
‘ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి భయం పట్టుకున్నది. అందుకే ప్రశ్నిస్తున్న మా లాంటివాళ్ల నోరు మూయించేందుకు గృహ నిర్బంధం చేస్తున్నరు.’ అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
అలవిగాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంతో పూర్తిగా విఫలమైందని, పథకాల విషయంలో రైతులకు ఇచ్చిన మాట కూడా తప్పిందని భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నా�
కాంగ్రెస్ ఎన్నికల హామీల గురించి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను విన్నప్పుడు, ఆయన ఎంత నిజాయితీగా మాట్లాడారో కదా అనిపించవచ్చు. కానీ, తనకు ఎంతమాత్రం నిజాయితీ లేదని రెండు విషయాలను గమనించి�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ను అమలు చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లే దని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్ల య్య స్పష్టం చేశారు. శనివారం పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎ�
జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు, కర్షకులు డిమాండ్ చేశారు. రుణమాఫీ చేయడంతోపాటు రైతుభ�
తాము అధికారంలోకి వస్తే ఇప్పుడున్న రూ.10 వేల రైతుబంధు స్థానంలో రూ.15 వేలు ఇస్తామంటూ కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మొత్తానికే పంటల పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడుతున్నారని రైతుల
కాంగ్రెస్ హామీల పేరుతో ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీ రు హరీశ్రావు ఆరోపించారు. తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లిలో జరిగే అలయ్ బలయ్, ధూంధాం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆ�
రుణమాఫీ పథకం కథ ముగిసినట్టేనా.. రుణమాఫీ ఇక కానట్టేనా.. అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 3,642 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తింపు కావడంతో పెదవి విరుస్తున్నారు.
Telangana | తియ్యటి మాటలు చెప్పారు.. 420 హామీలు ఇచ్చారు.. అధికారం చేపట్టిన 100 రోజుల్లో హామీలు అమలుచేస్తామన్నారు.. దేవుళ్లపై ఒట్లు వేశారు.. కానీ, పాలనాపగ్గాలు చేపట్టి 300 రోజులైనా హామీల అమలును పట్టించుకోవడం లేదు. ఇదీ రాష