Harish Rao | ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శించే సీఎం రేవంత్ రెడ్డికి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పాదయాత్ర చేస్తున్న ఈ గురుకుల విద్యార్థులకు ఏమని సమాధానం చెబుతావు? అని మాజీ మంత్రి హరీశ్రావు ప�
దివ్యాంగులు, వృద్ధుల పింఛన్ను పెంచపకోతే ఆగస్టు 13న హైదరాబాద్లో జరిగే మహాగర్జనతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.
KCR | రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో రాష్ట్ర రైతాంగ సంక్షేమం కోసం.. వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం.. రాజీ లేని పోరాటాలు మరింత ఉదృతం చేయాలి అని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప�
BRS Party | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మానవ హక్కులకు భంగం వాటిల్లుతొందని, విచారణ జరిపి మానవ హక్కులను కాపాడాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ నాయకులందరం ఇవ�
KTR | 20 నెలల కాల వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలన్న�
BC Reservations | ఆగస్టు 8వ తేదీన కరీంనగర్ జిల్లాలో బీసీల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
‘20 ఏండ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ ఇందిరమ్మ పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే మా ఇండ్లను కూలుస్తమని నోటీసులు ఇచ్చింది. అధికారులు ఎప్పుడు వచ్చి మా ఇండ్లను కూలుస్తరోనని భయమైతాం
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లునుపెట్టి, 9వ షెడ్యూల్లో చేర్చేలా చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ, బీఆర్�
దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పారుకు పరిశ్రమలను రప్పించి ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని బీఆర్ఎస్ సర్కార్ భావిస్తే, కాంగ్రెస్ నేతలు మాత్రం దానిని నిలువు దోపిడీ చేసే కుట్రలు చేస్తున్�
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ విద్యార్థి సంఘంతోపాటు పార్టీ నాయకులు మళ్లీ గురుకులాల బాట పట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు.