Vanteru Pratapreddy | తెలంగాణ హక్కులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రా నాయకుల చేతుల్లో పెడుతుందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ
Niranjan Reddy | కాంగ్రెస్ రైతు పండుగ సంబురాలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ రైతు పండగ సంబరాలు ఎందుకోసం? రైతు భరోసా నాలుగు విడతలు ఎగ్గొట్టినందుకా? అని నిరంజన్ రెడ్డి ప్ర�
Harish Rao | స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి, 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్�
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆధ్వర్యంలో రీజనల్ రింగురోడ్డు(ట్రిపుల్ ఆర్) ఉత్తరభాగం టెండర్లు పిలిచి ఆరు నెలలు దాటినా ఇంతవరకు ఏజెన్సీ ఖరారు కాలేదు.
కాంగ్రెస్ పాలనలో పారిశుధ్యం పడకేసిందని, ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం
వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ గ్రూపుల పంచాయతీ ఆ పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మురళీధర్రావుల వ్యవహారశైలి మారడం లేదని, ఇకపై సహించేది లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు క�
రైతు మోసకారి రేవంత్ సర్కార్ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ�
SGT Posts | టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ రిక్రూట్మెంట్లో జరిగిన భారీ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్ కోటా టీచర్ల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎ�
Hyderabad | బస్తీలో పేదలకు విద్యను అందించేందుకు ప్రభుత్వం స్థలం కేటాయించగా దాన్ని కాజేసేందుకు కొంతమంది అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారా..? నిధులు మంజూరైనా పాఠశాల నిర్మాణం ప్రారంభం కాకుండా వారే అడ్డ
Peddi Sudarshan Reddy | ధాన్యం టెండర్లలో 1100 కోట్ల కుంభకోణం జరిగిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు మాట్లాడిన ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్న�
Achampet | ఆశా వర్కర్ దేవి విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో బైక్ మీద నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మరణించిన కాట్రావాత్ దేవి కుటుంబాన్ని ప్రభుత్వము అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రెసిడెంట్ రజిత ప్�
AITUC | ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలోని తెలంగాణ భవనంలో మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమావేశము ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లేష్ అధ్యక్షతన జరిగింది.