PG Medical Colleges | రాష్ట్రంలో ఐదు కొత్త పీజీ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఈ ఏడాది నుంచి జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) యూజీ లేకుండా నేరుగా పీజీ మెడికల్ కాలేజీలో ఏర్పాటు�
Thangallapally Police Station | రాష్ట్రంలో కాంగ్రెస్ హయంలో పోలీసు స్టేషన్లు సెటిల్మెంట్ అడ్డాలుగా మారాయి. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో పోలీసులు పని చేస్తున్నారు.. వారు ఏదీ చెపితే.. అదే చేస్తున్నారు.
ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 142 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్�
ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఖమ్మంలో శుక్రవారం ధర్నా నిర్వహించి.. రాస్తారోకో చేపట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం గ్రీన్ చానల్ ద్వారా ప్రతినెలా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడ
Junior Doctors | తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ మంత్రి స్పందించకపోవడంతో ఈ నెల 30 నుంచి ధర్నా చేపట్టనున్నట్టు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (టీ-జూడాలు) వెల్లడించారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణ పనుల�
KTR | కాంగ్రెస్ సర్కారు చేతకానితనంతో నిన్న జూరాల ప్రాజెక్టును డేంజర్లోకి నెట్టిన సంఘటనకు 24 గంటలు గడవకముందే హైదరాబాద్ జంటనగరాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజీని కూడా ప్రమాదంలో పడేయడం అత్యంత ఆందోళనకరం
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను 90 రోజుల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన తరుణంలో జరుగబోయే పరిణామాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొన్నది. ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులు ఏమిటనే అంశంపై చర్చ జరుగుతున్నది