తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ)పై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. టీవీవీపీని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్హెచ్)గా మార్చాలని సిబ్బంది కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
‘ ఇదివరకే ఇండ్ల పట్టాలు తీసుకున్న వారికే మళ్లీ పట్టాలు ఇస్తున్నారు. ఒక్కో ఇంట్లో నలుగురికి పట్టాలు ఎలా ఇస్తారు? ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీలో పేదలకు అన్యాయం జరిగింది’ అని జలగంనగర్ కాలనీకి చెందిన బాధిత మ�
MLA Sudheer Reddy | చంపాపేట డివిజన్ బైరామాల్ గూడ చెరువు సమీపంలోని కొంత ప్రభుత్వ స్థలంలో గత 30 సంవత్సరాల క్రితం నుంచి పక్కా ఇల్లు నిర్మించుకొని నివాసముంటున్న పేదల ఇండ్లకు ఎలాంటి ఢోకా లేకుండా అండగా ఉంటామని ఎల్బీనగర్ ఎ�
KTR | ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించిన యువకుడిని పోలీసులు రాత్రివేళ ఇంట్లోకి చొరబడి అరాచకం సృష్టించి అరెస్ట్ చేయడం �
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అశోక్నగర్లోని కేంద్ర గ్రంథాలయం ఆవరణలో నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు.
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే పాత ప్రభుత్వ విలువ అందరికీ తెలిసొస్తుందని అంటారు. ఏడాదిన్నర కొలువైన కాంగ్రెస్ సర్కారు ఎన్నికల హామీలు, ప్రజా ఆకాంక్షలకు తిలోదకాలిస్తుండటంతో దానిపై వ్యతిరేకత అంతకంతకూ పె�
నేత కార్మికుల రుణమాఫీ పథకానికి రూ.33 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
రాష్ట్ర జనాభాలో 10.8 శాతం ఉన్న ముస్లింలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని బీఆర్ఎస్ మైనార్టీ నేత వహీద్ అహ్మద్ ఏఐసీసీ ప్రెసిడెంట్ మలికార్జున ఖర్గేను ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
Harish Rao | పంట బీమా అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదర గొట్టిన సీఎం రేవంత్ నాలుగు సీజన్లుగా పంట బీమా అమలు చేయకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. మాటలు కోటలు దాటితే.. సీఎం రేవంత్ �