మా భూములు మాకు కావాలని, రైతులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, హైకోర్టు ఆర్డర్ను వెంటనే అమలు చేయాలని ఫార్మా బాధిత రైతులు నినదించారు. ఫార్మా బాధిత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపో�
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికి రైతు బంధు పథకాన్ని అమలు చేయాలని పక్షపాతం వీడాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీ పట్లోళ్ల కార్తీక్రెడ్డి అన్నారు.
Kollapur | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కారం చేయకుంటే భజరంగ్దళ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యచరణ రూపొందించి కార్యాలయాలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. గురువారం కొల్లాపూర్ పట్టణంలోని ఆర్డీవో కా
పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చ
‘ఉన్నోనికే ఇందిర మ్మ ఇండ్లు ఇస్తున్నారని, ఒక్క ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి ఇండ్లు వచ్చాయని, మా లాంటి పేదల పరిస్థితి ఏమిటి ?’ అని కాంగ్రెస్ నా యకులు, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు, మాజీ సర్పంచ్లు పంచాయతీ కార్యదర్�
రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Local Body Elections : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, ఆరు గ్యారెంటీలు అమలు కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థు�
కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని పంటలకు, ఎకరాలకు రైతు భరోసా ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశార�
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ నాయకుడు దగ్గుల మధుపై ఇటీవల జరిగిన దాడిని నిరసిస్తూ శుక్రవారం బెల్లంపల్లి చౌరస్తాలో ధర్నా చేసిన నాయకులపై పోలీసులు కేసు నమోదుచేశారు.
‘ఉచిత కరెంట్తో వ్యవసాయానికి ఊతమిచ్చి.. సాగునీటితో రైతాంగానికి ప్రోత్సాహమిచ్చి.. పంట పెట్టుబడికి సాయమందించి.. మట్టిని నమ్ముకున్న రైతు ఏదైనా పరిస్థితుల్లో మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమాతో �
MLA Sunitha Lakshma Reddy | గ్రామపంచాయతీలకు నిధులు ఇవ్వడం చేతకాక కార్యదర్శులకు మెమో జారీ చేయడం చూస్తుంటే గ్రామ ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ది ఉందో అర్ధమవుతుందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఎద్దేవా చ�
MLA Jagadish Reddy | ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై వెళ్లాల్సింది చంద్రబాబుతో చర్చలకు కాదు.. అపెక్స్ కౌన్సిల్కు వెళ్లాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో క�
MLA Sabitha | కాంగ్రెస్ నాయకులు తమ స్థాయిని మర్చిపోయి మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ మహేశ్వరం మండల అధ్యక్షుడు రాజు నాయక్, మర్యాద రాఘవేందర్ రెడ్డి, శంకరయ్య తద�