KTR | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పదవుల మీద ఉన్న ధ్యాస.. తెలంగాణ ప్రజలపై లేదంటూ కేటీఆర్ మండిపడ్డారు.
Rythu Bharosa | గత వానకాలం సీజన్లో రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టి, యాసంగి సీజన్లో నాలుగెకరాల లోపు రైతులకు పంపిణీ చేసి, మిగతా వారికి రూ. 4 వేల కోట్లు ఎగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అకస్మాత్తుగా రైతులపై ఎక్కడల�
Congress Party | కాంగ్రెస్ గెలుపు కోసం అంగబలం, అర్థబలం అందించిన కీలక నేత.. అధికారంలోకి వచ్చిన తర్వాత నంబర్ టూగా వెలుగు వెలిగారు. ఓ దశలో శాఖలతో సంబంధం లేకుండా ఆయన చెప్పిందే వేదమన్నట్టు సాగింది.
Kaleshwaram | శత్రువుకు శత్రువు... మిత్రుడు అన్నట్టు సంవత్సరన్నర నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్ఠను మసకబార్చే ప్రయత్నంలో కాంగ్రెస్ సర్కార్కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరిస్తూ వచ్చింది.
కేసీఆర్ పాలనలో ఏటా నాట్లకు నాట్లకు మధ్య రైతుబంధు పడేదని, కానీ కాంగ్రెస్ సర్కారుకు ఓట్లకు ఓట్లకు మధ్య రైతుభరోసా గుర్తుకువస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఎద్దేవా చేశారు.
స్థానిక ఎన్నికల స్టంట్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా ఇస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రూ.15 వేలు ఇస్తామన్న రైతుభరోసా నగదును కుదించి సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటని మంగ�
రాష్ట్రంలో వైద్య విద్యనందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మంగళవారం ‘ఎక్స్'లో ఫైరయ్యారు.
Indiramma Houses | కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లను రాసుకొని ఇందిరమ్మ ఇండ్లను మేమిస్తున్నామని చెప్పడం ఇదేం రాజకీయమని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సంగసాని సురేశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జాబితాన�
Telangana Bhavan | ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న తెలంగాణ వాసులు, విద్యార్థులకు సహాయం అందించేందుకు, తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలం�
Banakacherla Project | ఏపీ ప్రభుత్వం అక్రమంగా పోలవరం నుంచి చేపడుతున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రేపు 18వ తేదీన బుధవారం నాడు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలోని నీటి పారుదల �
Adilabad | ప్రతి రోజు కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతోందంటూ ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనల వర్షం కురిపిస్తుంటే.. మరోవైపు అభివృద్ధి పనులు మాత్రం ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది.
Hyderabad | రాష్ట్రంలో ఉపాధి దెబ్బతిని తమ కుటుంబాలను పోషించుకోలేక ఎంతో మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆర్థికంగా ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా ఆటో పర్మిట్లు �
RS Praveen Kumar | రాష్ట్రంలోని గురుకుల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గౌలిదొడ్డి సీవోఈ కాలేజీని యథావిధ�
భారీ పరిశ్రమలకు కేంద్రంగా, వేలాది మంది కార్మికులకు కల్పతరువుగా ఉన్న షాద్నగర్ ప్రాంతం.. నేడు ఉసూరుమంటున్నది. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో కొత్తగా ఒక్క కంపెనీ కూడా ఏర్పాటుకాకపోవడంతో ఉపాధి అవకాశాలే కరువ�
వానకాలం రైతుభరోసా పెట్టుబడి సాయం పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బటన్ నొక్కి ప్రారంభించారు. 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.