ఏడాదిన్నర రేవంత్రెడ్డి పాలనలో సామాన్యుడే సమిధ. నిరుపేద ప్రభుత్వ భూమిలో గుడిసె వేసినా! సామాన్యుడు లక్షలు పెట్టి అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకున్నా!! జీహెచ్ఎంసీ.. హైడ్రా.. రెవెన్యూ.. ఇరిగేషన్.. తెల్లారకముం�
వాస్తవానికి రాజకీయవాదుల సవాళ్లు, ప్రతిసవాళ్లకు, బహిరంగ చర్చకు సిద్ధమా? తేదీ, సమయం, స్థలం చెప్పండి? మధ్యవర్తుల పేర్లు సూచించండి తరహా మాటలకు విలువ లేకుండాపోయింది.
కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప నీటిపారుదల ప్రాజెక్టు అని, కేసీఆర్ సత్సంకల్పంతో తెలంగాణ లో నదులకు పునరుజ్జీవనం కల్పిస్తున్నారని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ గతంలో కొనియాడారు.
తెలంగాణలో సుమారు ఏడు శాతం జనాభా ఉన్న బంజారాలకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేని సందర్భాలు రెండే రెండు. ఒకటి, చంద్రబాబు హయాంలో, రెండు ప్రస్తుతం రేవంత్రెడ్డి ప్రజాపాలనలో. బంజారా ఓట్లను వాడుకొని అధికారం చ�
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, సర్కారు అక్రమాలపై తాము ప్రశ్నిస్తున్నామని, అందుకే ప్రభుత్వం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.
గిరిజనులను మోసంగించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరు తప్పదని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్నాయక్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ లంబాడీలను మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట�
వానకాలం పంటల సాగు మొదలవడంతో రైతులంతా రైతుభరోసా పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు ఈసారైనా సమయానికి రైతుభరోసా ఇస్తుందో, లేదోననే అందోళన రైతుల్లో నెలకొన్నది.
రైతుల మేలు కోసం మాజీ సీఎం కేసీఆర్ చేసిన పనులు ఫలితాన్నిస్తున్నాయి. నాడు రైతులను సంఘటితం చేసేందుకు, వ్యవసాయ నూతన విధానాలను వారికి చేరవేసేందుకు ఆయన నిర్మించిన రైతు వేదికలు ఇప్పుడు వారికి మేలు చేస్తున్నా�
KTR | రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తున్నారా? తప్పుడు కేసులు బనాయించడమే రేవంత్ ఫార్ములానా? ఒక్కో సూటి ప్రశ్న శూలంలా గుచ్చుకుంటుంటే.. అక్రమ
KS Ratnam | దశాబ్ద కాలం నుంచి భూమిని సాగు చేసుకుని బతుకుతున్న బడుగు బలహీన వర్గాల ప్రజల భూములను రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమంగా గుంజుకోవడం అన్యాయమని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం అన్నారు.