రాష్ట్రంలోని గురుకుల విద్యార్థుల బాగోగులను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో గురుకులాల్లో కలుషిత ఆహారం, పరిసరాల అపరిశుభ్రత వల్ల విద్యార్థులు విష జ్వరాల బారీనపడుతున్నారు.
రాష్ట్రంలో యూరియా కొరతపై రైతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తుంటే.. మూలిగే నకపై తాటిపండు పడ్డట్టు పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్ఎఫ్సీఎల్ను షట్డౌన్ చేయడం ఏంటని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచే�
అడగడమే ఆలస్యం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఇంకా సవతితల్లి ప్రేమనే చూపుతున్నది. తాజాగా యూరియా పంపిణీ విషయంలోనూ ఇది రుజువైంది.
KTR | తెలంగాణ సచివాలయంలో చిన్న కాంట్రాక్టర్లు ధర్నాకు దిగిన ఘటనపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంట్రాక్టర్లు స్వయంగా సీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేయడం రాష్ట్ర ప్రభ�
Harish Rao | వెంటనే మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి.. లేదంటే రైతులతో వేలాది మందిగా కదిలి వచ్చి మేమే మోటార్లను ఆన్ చేస్తామని ప్రభుత్వాన్ని హరీశ్ రావు హెచ్చరించారని తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల కోసం మోటా�
KTR | తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు పనితీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాఖల సమన్వయ లోపంతో ఎ
కేసీఆర్ పాలనలో మెరుగైన విద్యను అందించి దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకులాలు, బెస్ట్ అవైలబుల్ స్కూ ళ్లు కాంగ్రెస్ పాలనలో సర్వనాశనమయ్యాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్ర హం వ్యక్తంచేశారు.
యూరియా కొరతతో రైతులు తల్లడిల్లుతున్నరు. పత్తి పంట వేసి 60 రోజలవుతున్నా ఒకసారి మాత్రమే యూరి యా వేశాం. మొలకెత్తిన తర్వాత 20 రోజుల్ల్లో మొక్కకు యూరియా వేస్తే ఏపుగా పెరుగుతుంది.
Harish Rao | కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తున్న రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. వరద నీళ్లను ఒడిసిపట్టి.. బురద రాజకీ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినదగ్గర నుంచీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కుంటుపడింది. రెండు సంవత్సరాలుకావొస్తున్నా అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్ల�
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు శనివారం తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాశారు. నాలుగు రోజుల నుంచి సొసైటీకి సరిపడా యూరియా రావడం లేదు.
గోదావరి జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ రైతాంగాన్ని నట్టే ట ముంచబోతున్నారని, స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని మా జీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ