BRS Leader Yadava reddy | వర్షాలు కురువడంతో రైతులకు ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా ఎంతో అవసరమని.. కానీ వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వలన రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదన్నారు దౌల్తాబాద్ మండల మాజీ
‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది’ అన్న చందంగా రేవంత్ సర్కారు చేపట్టిన ‘విద్యుత్తు లైన్ల దిద్దుబాటు’ పనులు ప్రజలకు ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు లేని తలనొప్పులు తెచ్చిపెట్టాయి.
దేవరకద్ర నియోజకవర్గంలో గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.121 కోట్లకు పైగా వెచ్చించి, 27 చెక్డ్యాంలు నిర్మించారు. ఎంతవరద వచ్చినా అవి నేటికీ చెక్కుచెదరలేదు.
బీఆర్ఎస్ హయాంలో రైతులకు సరిపడా యూరియా అందగా.. కాంగ్రెస్ పాలనలో కనీసం ఒక్క బస్తా కూడా దొరక్క రైతులు అరిగోస పడుతున్నారు. మంగళవారం ఆయా సొసైటీలకు యారియా లోడ్ రాగా రైతులు పెద్ద సంఖ్యలో వేకువజాము నుంచే బార�
KTR | వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విలక్షణమైన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎండుతున్న పంటలకు అద్దం పడుతున్న ఫొటోలతో పాటు ఇతర సమస్యలకు సంబంధించ
Siricilla Textile Park | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్ టైల్ పార్కులోని కార్మికులు మంగళవారం సమ్మె బాట పట్టారు.
Niranjan Reddy | జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు ఎటువంటి యూరియా కొరత లేకుండా చూడాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కలెక్టర్ సంతోష్ను కోరారు.
హైదరాబాద్లో శాంతిభద్రతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు పెద్ద సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ధ్వజమెత్తారు.
డు మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపుతో రైతులకు ఎరువుల కొరత రాకుండా చేశారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ముందుచూపులేమి,చిత్తశుద్ధి లేకపోవడం, ప్రణాళికలోపంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని వ్యవసాయశాఖ మాజ