కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న ఆకాంక్షలను నెరవేరుస్తామని రాష్ట్ర ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు
అభివృద్ధిలో భాగస్వ
తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టి ఇస్తే.. అప్పుల రాష్ట్రమంటూ అసత్యపు ప్రచారంతో ఆరు గ్యారంటీలను విస్మరించారంటూ సీఎం రేవంత్పై మాజీ ఎంపీ వినోద్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రంలో ఆదివారం ఆటోవాలాలు బంద్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేయడాన్�
సీఆర్ హయాంలోనే రిటైర్డ్ ఉద్యోగులకు పెద్దపీట వేశామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల క్ల�
ఆటో కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు మా పొట్ట కొట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ ఈ పథకంతో తాము ఉపాధి కోల్పోయామన�
ఆటో కార్మికులు పోరుబాట పట్టారు. ఇప్పటికే పలు సంఘాలు వివిధ కార్యక్రమాలకు వేర్వేరుగా పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ సర్కారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి మా పొట్ట కొట్టిందం�
Harish Rao | ఆ నాడు తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో రేవంత్రెడ్డి ఎక్కడ ఉన్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ స
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 2 శాతం ఓట్ల తేడా, రాజకీయ చైతన్యశీలురందరిలో భిన్న భావాలను కలిగించింది. ఆలోచనపరుల పొలిటికల్ పోస్ట్మార్టంలు కొనసాగుతుండగానే, ‘కొత్త సర్కార్ కొలువుదీరింది.
ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమ ఉపాధి దెబ్బతిన్నదంటూ రోడ్డెక్కారు. శుక్రవారం సిరిసిల్లలో వందలాది ఆటోలతో ర్యాలీ తీశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహా సంకటంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని ఏ బస్సు చూసినా మహిళా ప్రయాణికులే బస్టాండులన్నీ మహిళలతో నిండిపోతున్నాయి. బస్సుల్లో పురుష ప్రయాణికులు కనిపించడం లేదు.
ఎయిర్పోర్టు మెట్రో రైలు రూటు మార్పుతో ప్రభుత్వంపై కిలోమీటరుకు అదనంగా రూ.50 కోట్ల భారం పడనున్నది. కేసీఆర్ సర్కారు శంకుస్థాపన చేసిన రాయదుర్గం-ఎయిర్పోర్ట్ మెట్రో మార్గంతో రూ.200 కోట్లు ఖర్చవుతుందని అంచనా
‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలులో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేయనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. మహాలక్ష్మి పథకంతో తాము జీవనోపాధి కోల్పోతున్నామని, వెంటనే ఈ పథకాన్ని రద్ద�
కాంగ్రెస్ సర్కారు ప్రారంభించిన మహాలక్ష్మి పథకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని, వెంటనే ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరుతూ గురువారం ఆటో యూనియన్ల నాయకులు, యజమానులు, డ్రైవర్లు నిరసన చేపట్టారు.
Auto drivers protested | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్(Free bus) సౌకర్యం వల్ల ఆటో డ్రైవర్ల(Auto drivers) కుటుంబాలు రోడ్డున పడతాయని ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం �