కరెంటు కోతలు, లోడ్ షెడ్డింగ్తో కర్ణాటక రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆ రాష్ట్ర మాజీ సీఎం యెడియూరప్ప అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్క
రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన పైలట్ వర్గాలు కాంగ్రెస్కు పెద్�
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భంగపాటు ఎదురైంది. మహిళలను అడిగి మరీ ఆయన నిలదీతకు గురయ్యారు. ఐదు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఆపసోపాలు పడుతు�
సరిగ్గా పదేండ్ల తర్వాత.. అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడం కోసం ఇస్తున్న హామీలను ఒకసారి పరిశీలిద్దాం. సోనియా గాంధీ, రాహుల్గాంధీ తెలంగాణకు వచ్చి తుక్కుగూడలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ�
జేఎంఎం ఎంపీలకు లంచం కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ బెంచ్కు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వం వహిస్తార�
రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ర్టాల్లో గిరిజన యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజన బిల్లులో చట్టాన్ని పొందుపర్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రధాని మోద�
Hijab Ban Lift | కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షిస్తున్నది. ఇందులో భాగంగా బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థలో హిజాబ్పై విధించిన నిషేధాన్ని తొలగించనున్నట�
కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ నేర చరిత్ర కలిగిన వారేనని ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్) తాజా నివేదిక తేల్చింది.
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని మోసం : మంత్రి ఎర్రబెల్లి | హైదరాబాద్ : రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం వరంగల్లో దశాబ్దాలుగా ఉద్యమం జరుగుతోందని, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని గతంలో కా