ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని హత్నూర మండలం దౌల్తాబాద్ చౌరస్తావద్ద ఆటోడ్రైవర్లు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్�
ఆటో కార్మికులకు తగిన న్యాయం చేయాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు చాపల శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆటో కార్మికులతో కలిసి గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఓ వైపు యాసంగి పంటల సాగుకు సమయం మించిపోతుండడం.. మరోవైపు చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ ఏటా రెండు సార్లు సకాలంలో రైతుబంధు అందిస్తే రైతులు దర్జాగా పంట
యాసంగి సీజన్ రైతు బంధు సాయం కోసం రైతాంగం ఎదురు చూస్తున్నది. సీజన్ ఇప్పటికే ప్రారంభం కాగా కొత్త ప్రభుత్వం ఈ నెల 10 నుంచి పెట్టుబడి సాయం ఇవ్వడం షురూ చేసింది. కానీ.. అందరికీ డబ్బులు పడకపోవడంతో అన్నదాతలు నిరా�
ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో తమ బతుకులు ఆగమయ్యాయని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ �
కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలతో కొండను తవ్వి ఎలుక తోకను కూడా పట్టలేకపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఎద్దేవాచేశారు. శ్వేతపత్రాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బొక
టోడ్రైవర్లు, కార్మికులు ఆందోళన ఉధృతమవుతున్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నది. మహాలక్ష్మి పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తాము రోడ్డునపడ్డామం
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో బుధవారం ఆటో డ్రైవర్లు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మి పథకం తమ ఉపాధిని దెబ్బతీసిందని వాపోయారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మహిళలకు ఉచిత ప్రయాణ నిర్ణయంతో ఆటోడ్రైవర్ల కుటుంబాలు రోడ్డు పడ్డాయని వీరగురు ఆటో యూనియన్ మండల గౌరవాధ్యక్షుడు శ్రీకాంత్యాదవ్, మండలాధ్యక్షుడు రాము ఆవేదన వ్యక్తం చేశారు
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ ఆసక్తికర చర్చకు వేదిక కానున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస�
కొత్తగా ఏర్పడిన రేవంత్రెడ్డి ప్రభుత్వం ఒక విషయం గుర్తుంచుకోవాలి. గత ప్రభుత్వ పాలనలో ఏవైనా లోపాలున్నట్లు భావిస్తే వాటిని ఎత్తిచూపటం కొద్దికాలం వరకు సరే. కాని ఆ పని దీర్ఘకాలం పాటు చేస్తూపోయినా, స్వయంగా త
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డున పడేసిందని జడ్చర్ల ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్హాజీ అన్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకాన�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘చెప్పేది కొండంత.. చేసేది గోరంత’ అన్న నానుడి మాటను నిజం చేస్తున్నది. యాసంగి పంట పెట్టుబడికి వారిచ్చే రైతుబంధు సాయాన్ని చూసి కర్షకులు విస్తుపోతున్నారు. నాలుగు రోజులుగా �
ఆటో డ్రైవర్లు కన్నెర్ర జేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమ బతుకులు రోడ్డునపడ్డాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల నిరసనలు తెలిపారు.