ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్యాయి స్రవంతిరెడ్డితో కలిసి చండూరులో ఆదివార
KTR | తెలంగాణలో ప్రజల్లో నిండిన ఆత్మస్థయిర్యానికి ఎలా వెలకడుతరు? ఇవాళ తెలంగాణలో మీరు వదిలిపోయిన నాడు 2014లో భూముల విలువ రూ.50వేలు ఉంటే.. ఇవాళ రూ.5లక్షలు అయ్యింది. ఆ రోజు రూ.5లక్షలు ఉంటే.. ఇవాళ రూ.25లక్షలు అయ్యింది. ఇది �
KTR | సెక్రటేరియట్లో కూర్చొని నిరర్ధక ఆస్తి అంటున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ‘స్వేదపత్రం’ విడుదల చేశారు. కాంగ్రెస్ శ్వేతపత్రంపై విమర్శలు గుప్పించా�
KTR | సమైక్య రాష్ట్రంలో అప్పటి పాలకులు తెలంగాణలో జీవన విధ్వంసానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆదివారం బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పా�
రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివార�
KTR | తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు వర్ధంతి సందర్భంగా.. పీవీ ఘాట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్య�
Jagadish Reddy | పదవులు ఎవరికి శాశ్వతం కాదని, అభివృద్ధి ఎంత చేశామనేదే ముఖ్యం అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం పెన్పహాడ్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో �
ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని హత్నూర మండలం దౌల్తాబాద్ చౌరస్తావద్ద ఆటోడ్రైవర్లు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్�
ఆటో కార్మికులకు తగిన న్యాయం చేయాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు చాపల శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆటో కార్మికులతో కలిసి గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఓ వైపు యాసంగి పంటల సాగుకు సమయం మించిపోతుండడం.. మరోవైపు చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ ఏటా రెండు సార్లు సకాలంలో రైతుబంధు అందిస్తే రైతులు దర్జాగా పంట
యాసంగి సీజన్ రైతు బంధు సాయం కోసం రైతాంగం ఎదురు చూస్తున్నది. సీజన్ ఇప్పటికే ప్రారంభం కాగా కొత్త ప్రభుత్వం ఈ నెల 10 నుంచి పెట్టుబడి సాయం ఇవ్వడం షురూ చేసింది. కానీ.. అందరికీ డబ్బులు పడకపోవడంతో అన్నదాతలు నిరా�