స్వచ్ఛ భారత్కు అసలు రూపమైన పారిశుధ్య కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ డిమాండ్ చేశారు.
రాష్ట్ర రైతులు యాసంగి పంట వేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాలం అవుతున్నప్పటికీ చేతిలో సరిపోయేంత పెట్టుబడి లేకపోవడంతో అగచాట్లు పడుతున్నారు. ఓ వైపు సమయం మించిపోత
గృహలక్ష్మి పథకాన్ని యథావిధిగా కొనసాగించి.. నిధులు వెంటనే మంజూరు చేయాలని జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ మండలాల లబ్ధిదారులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు.
మెట్పల్లి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన వలస కూలీలు భవన నిర్మాణ రంగాల్లో పని చేస్తుంటారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన వారంతా కుటుంబ సభ్యులు, బం�
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఖజానాకు లింకుపెట్టకుండా అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం హుస్నాబాద్లోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్లో �
రాష్ట్రంలో డ్రైపోర్ట్ల ఏర్పాటు అంశంపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. డ్రైపోర్ట్ల ఏర్పాటుకు నల్లగొండతోపాటు కనెక్ట్ టు ఓల్డ్ ముంబై హైవ�
పామాయిల్ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూడబోయింది. రైతు సంఘం నేతలు అభ్యంతరం చెప్పడంతో వెనుకడుగు వేసింది. ఏటా పామాయిల్ గెలల ధరను ఫార్ములా ప్రకారం చెల్లిస్తుంటారు. ఫార్ములా అమలుకు ప్రభుత్వ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అభయహస్తం దరఖాస్తులను గత నెల 28 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు స్వీకరించింది.
MLC Kavitha | ఈ నెల ఒకటిన పెన్షన్లను పంపిణీ చేయాల్సి ఉందని.. ఇప్పటి వరకు వాటి ఊసేలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అన్నసాగర్లో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని కవిత పరామర్శించారు. అనంతరం మాజీ మ
ఎంజీకేఎల్ఐ కాల్వల ద్వారా సాగునీరు ఆగిపోవడంతో కాల్వలకు మరమ్మతులు చేపట్టాలనే డిమాండ్ రైతుల నుంచి ఊపందుకున్నది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి కేఎల్ఐ ఎత్తిపోతల పథకం నుంచి �
దళితబంధు రెండో విడుత నిధుల కోసం దళితలోకం ఎదురుచూస్తున్నది. గత కేసీఆర్ సర్కారు సాయం అందించే ప్రక్రియ చేపట్టినా.. ఎన్నికల కోడ్తో నిలిచిపోయింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల గడుస్తున్నా.. ఎలాంట�
Six Guarantees | ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్బాబు, పొం�
కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం కొత్తూరు మండంలోని ఎస్బీపల్లిలో రూ. 25 లక్షలతో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, రూ. 25 లక్షలతో ప్రా
Minister Uttam Kumar Reddy | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల పాలనపై మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థవంతమైన పాలనకు ప్రభుత్వ నిబద్ధత ఇదే నిదర్శనమన్నారు.