ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి బ్రేక్ పడింది. జిల్లావ్యాప్తంగా ఆ పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉన్నదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని చెప
కాంగ్రెస్కు నిర్మాణాత్మమైన సూచనలు, సలహాలు ఇస్తుంటే ఆ పార్టీ నాయకులు తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని తాను సూచిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ తనను వ్యక్తిగ�
“తెలంగాణ కోసం నాడు శాంతియుతంగా ఉద్యమ పోరు జరిపిన వాళ్లు ఉద్యమకారులు కాదా?, వాళ్లు ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడి నుంచి తెస్తరు?” అని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకు లు ప్రశ్నించారు.
ప్రజల వద్దకే ప్రభుత్వపాలనను తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
కొత్త విద్యుత్తు పాలసీ తెస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మళ్లీ దొంగరాత్రి బావుల కాడ కరెంటు కోసం ఎదురుచూసే పరిస్థితి తెస్తుందా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు. రూపాయి బిల్ల�
పార్టీలో అన్ని స్థాయిల్లో సమన్వయ లోపం జరిగిందని, దానికి పూర్తి బాధ్యత తనదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వంలో ఉన్నపుడు పూర్తికాలం ప్రభుత్వ కార్యక్రమాల్లో తలమునకలు కావ�
కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టుకు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు.
కులవృత్తులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం కార్యక్రమంపై సందిగ్ధత నెలకొన్నది. ఒక్కొ యూనిట్కు లక్షా75 వేలు కాగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 80శాతం సబ్సిడీని అంద�
కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలకు గృహలక్ష్మి పథకం కింద ఇంటి స్థలం ఉండి నిర్మాణం చేసుకోవడానికి ముందుకు వచ్చిన అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేసింది. దీంతో వారంతా భూమిపూజ చేసుకొని ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట�
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో వివక్ష, రాజకీయ జోక్యం పెరుగుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన బదిలీల్లో క్లీన్చిట్ ఉన్నవ
దళితబంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దళితులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ను ముట్టడించారు. మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులు కలె�