DSC | మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించడంతో అభ్యర్థుల్లో ఆశలు పెరుగుతున్నాయి. పోస్టులు పెద్ద సంఖ్యలో ఉంటాయని భావించి పుస్తకాలతో కుస్తీ పట్టే వారి సంఖ్య పెరుగుతుండగా, ఈ మెగా డ�
అభివృద్ధే ధ్యేయంగా అందరూ పని చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం మండలంలోని రేపాక, సోమారంపేట, వెంకట్రావుపల్లి, అనంతగిరి గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాల�
తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి ఆధ్వర్యం�
ఆరు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఎనిమిది రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 11,58,263 అప్లికేషన్లు వచ్చాయి. కేవలం ఆఖరి రోజే 1,28,790 దరఖాస్తులు వచ్చాయి. గత నెల 28న ప్రారంభం కాగా, రె�
ప్రజాపాలన భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రజలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో తరలివచ్చి, దరఖాస్తు చేసుకున్నారు. మేడ్చల్ పట్టణంలోని అన్ని వార్డుల్లో యథావిధిగా దరఖాస్తు
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని దిలావర్పూర్-గుండంపల్లి గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని ప్రజలు, రైతులు బంద్కు పిలుపును ఇచ్చారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లో గురువా�
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, నిరుపేదల ఆర్థిక ఎదుగుదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం ఫరూఖ్నగర్ మండలంలోని వి�
ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ కార్మికులు గురువారం మండల కేంద్రంలో ధర్నా చేపట్టి భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా యూనియన్ మండలాధ్యక్షుడు మేడి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర�
ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో ఏ ఒక్కరూ ఉద్యమ నేత బాటలో నడవడానికి ముందుకు రాలేదు. మహామహులమని చెప్పుకొనే వారంతా ఆనాడు ఆంధ్రా పెత్తందారుల కింద అణిగిమణిగి ఉన్నారు
పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య స�
పేదలకు సొంతింటి నిర్మాణం ఓ కల. ఆ ఆకాంక్షను సాకారం చేసేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం ముందుకొచ్చింది. గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. ఇంటి నిర్మాణం కోసం రూ. 3లక్షల సాయం అందించాలని భావించింది.
కాంగ్రెస్ సర్కారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి తమ పొట్ట కొట్టిందని ఆటో డ్రైవర్లు పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నార్కట్పల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట బుధవా
గ్రేటర్ హైదరాబాద్లో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ముమ్మరంగా కొనసాగుతున్నది. అభయహస్తంలో భాగంగా ప్రభుత్వం ప్రజాపాలన వేదికగా ప్రజల నుంచి దరఖాస్తులను 150 డివిజన్లలో ప్రత్యేక ఏర్పాట్ల నడుమ స్వీకరిస్తున్నద
దళితబంధు పథకంపై ఆశలు పెట్టుకున్న లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతున్నది. దళితుల సంక్షేమం కోసం గత బీఆర్ఎస్ సర్కారు రూ.10లక్షల సాయంతో వారికి ఉపాధి మార్గం చూపగా మొదటి విడుత ఉమ్మడి వరంగల్లోని పలు జిల్లాల్లో 546 �