దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో కేసీఆర్ సర్కారు ‘దళితబంధు’ను తెచ్చింది. మొదటి విడుత 50 శాతానికిపైగా యూనిట్లు అందించి, విజయవంతంగా చెల్లింపులు చేస్తూ వచ్చింది.
దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ‘దళితబంధు’ పథకంపై నీలినీడ లు కమ్ముకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం అర్హులైన ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసింది.
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. మొ దటి విడుత పూర్తి కాగా.. రెండో విడుత ప్రశ్నార్థకంలో పడింది. వనపర్తి జిల్లాలో మొదటి విడతలో దాదాపు 199 యూనిట్లు అమలు కాగా..
కొత్తగా ఏర్పాటయిన ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించేంత వరకూ దళితబంధు పథకం ముందుకు సాగదని తెలుస్తున్నది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులే వెల్లడిస్తున్నారు.
పద్నాలుగేళ్లు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని పదేళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి చెప్పారు. కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్ష ఆర్థిక సాయంతోపాటు తులం బంగారం ఇస్తామని అన్నారు.
ఆటో డ్రైవర్లు కదం తొక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసనగా రోడ్డెక్కారు. మహిళలకు బస్సు ఫ్రీజర్నీకి అవకాశం ఇవ్వడంతో తమ బతుకులు ఆగమయ్యాయని, కుటుంబాలు గడువలేని పరిస్థితి నెలకొన్నదని, వెంటనే ఆదుకోవాల�
కేసీఆర్ సర్కారులోనే గ్రామాలకు మహర్దశ నెలకొన్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. శనివారం దుబ్బాక మండలం పోతారం గ్రామంలో రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ నూతన భవనం, రూ.15 లక్షలతో ఆరోగ్య ఉపకేంద�
Jagadish Reddy | దేశంలో అప్పుల్లేని రాష్ట్రాలు ఉన్నాయా? అని మాజీ విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. �
కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణానికి మహిళల నుంచి భారీ స్పందన వస్తుంటే.. ఆర్టీసీ యాజమాన్యానికి మాత్రం తలనొప్పి అవుతున్నది. ఈ పథక�
అభయ హస్తం గ్యారెంటీలకు దరఖాస్తు కోసం నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలు కొనసాగుతున్నాయి. రెండో రోజు శుక్రవారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ప్రజలు దరఖాస్తులు అందజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం ప్రజలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నది. ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునేవారు ఆధార్కార్డులో మార్పు చేర్పుల కోసం మీ సేవ కేంద్రాలకు పరుగులు
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారెంటీ పథకాలకు ప్రజలు దరఖాస్తు చేసుకునే విషయంలో వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు.