కరెంట్ లేక మంచిర్యాల పట్టణం అంధకారమైంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట, శ్రీశ్రీనగర్, రాజరాజేశ్వర కాలనీ, కాకతీయ కాలనీ, తోళ్లవాగు ఏరియా, చున్నంబట్టి వాడ (మంచిర్యాల టౌన్-3)లో మంగళవారం సాయంత్రం 6 గం
దళితబంధు రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని హుజూరాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులు డిమాండ్ చేశారు. దాదాపు వంద మంది లబ్ధిదారులు మంగళవారం కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట నుంచి హుజూరాబాద్ అంబేదర్ చౌ�
Rakesh Reddy | జీవో 46 బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. జీవో 46 బాధితులతో రేవంత్ చర్చలు జరపాలని రాకేశ్ రెడ్డి కోరారు. జీవో 46 బాధితుల పక్షాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి
ప్రజలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల విషయంలో ఓడ దిగే వరకు ఓడ మల్లప్ప, ఓడ దిగినంక బోడ మల్లప్ప అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహారశైలి ఉన్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
IPS Transfers | తెలంగాణలో 28 మంది మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో యువత ఆందోళన చెందుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నిరుద్యోగ యువతి, యువకులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటన
కాస్తులో ఉండగానే రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు తారుమారయ్యాయని, 94 ఎకరాల భూమిని రాగి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఫోర్జరీ సంతకాలతో రికార్డుల్లో నమోదు చేసుకొని దాదాపు రూ.500 కోట్లకు పైగా భూ కుంభకోణానికి పా�
బీఆర్ఎస్ హయాంలో చేసిన విద్యుత్తు ఒప్పందాల్లో అవినీతి జరిగిందని, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీని కేసీఆర్ కించపరుస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించార�
కర్ణాటకలో ఏడాది కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలపై పన్నుల వాతను కొనసాగిస్తున్నది. ఐదు హామీల అమలుకు అవసరమైన నిధుల కోసం సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నది. పెట్రోల్, డీజిల్పై సేల్
రాష్ట్రంలో కొద్ది నెలలుగా చోటుచేసుకుంటున్న వరుస హత్యోదంతాలు ప్రజానీకాన్ని భయానక వాతావరణంలోకి నెడుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్లో బీఆర్ఎస్ చుర
కాంగ్రెస్ సర్కారు ఆరు నెలల్లో ఆరు గ్యారెంటీలేమోకానీ ఆరు కుంభకోణాలు మాత్రం చేసిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ప్రతి శాఖలో దేన్నీ వదలకుండా కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని తెలంగాణ నిరుద్యోగ యువత ఆగ్రహం వ్య క్తం చేస్తున్నది. ఉద్యమంలో భాగంగా బ క్క జడ్సన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించాలని పిలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని విర్రవీగుతూ సూర్యాపేటలో కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్రెడ్డి రాక్షస పాలనను సాగిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆ�
నేతన్నల ఆకలిచావులు మళ్లీ మొదలయ్యాయి. కాంగ్రెస్ సర్కారు ప్రోత్సాహం లేక, ఉపాధి కరువై, బతుకుభారమై ఇటీవలే పలువురు కార్మికులు బలవన్మరణం చెందగా.. తాజాగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో రైలు పట్టాలపై పడుకొని మర