కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలైనా ప్రజా పాలనలో ఘోరంగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. చేగుంటలో శనివారం విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస�
తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో కరెంట్ కాంతులు ప్రసరిస్తే.. కాం గ్రెస్ పాలనలో ‘కట్'కట మొదలైంది. ఎడాపెడా కోతలపై ప్రజలు, వ్యాపారులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన స�
తెలంగాణ రాక ముందు కరెంట్ కష్టాల గురించి చెప్పుకుంట పోతే ముచ్చట ఒడవది. ఒకటా.. రెండా.. ఎన్నో కష్టాలు పడ్డం. అప్పుడు 2014కి ముందు సక్కగ ఇయ్యక ఎంత ఆగమైనమో ఇంకా మరిచిపోలే.
రైతుబంధు డబ్బులు ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుంటిసాకులు చెప్తున్నదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. క్యాబినెట్ సబ్కమిటీ పేరుతో కాలయాపన చేయాలని, చివరికి రైతుబంధు ఎగ్గొట్టాలని చూస్�
Rythu Bharosa | యాసంగి పంటకు ఎకరాకు రూ.10వేలతో పాటు రైతు భరోసా పథకం కింద ఎకరాలకు రూ.15వేలు సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు.
రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ కొనసాగుతున్నది. అధికార పార్టీ నేతల అండదండలతో, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఎండీసీ) సహకారంతో కాంట్రాక్టర్లు మరింత రెచ్చిపోతున్నారు.
సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంతో నేతకార్మికులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడంతో ఇప్పటికే ఆరుగురు నేతకార్మకులు ఆత్
KP Vivekananda | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు కేపీ వివేకానంద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చార�
BRS Leaders | హైదరాబాద్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాల్క సుమన్తో పాటు 11 మందిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తర
Telangana | కొత్త రాష్ట్రమైన తెలంగాణ పదేళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించి.. మరిన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసేందుకు ఒక సక్సెస్ఫుల్గా మోడల్ అయ్యిందంటూ ప్రపంచంలోని ప్రఖ్యాత మ్యాగజైన్ ది ఎకానమిస్ట్ కథనాన్న�
కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాం డ్ చేస్తూ గురువారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ గ్ర�