పదేళ్ల కేసీఆర్ పాలనలో 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ అందించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు పంటలు పండించుకున్నారు. సాగును సంబురంగా చేసుకున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో తరచూ కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ జీవ
Devi Prasad | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ పక్కన పెట్టేసింది అని బీఆర్ఎస్ సీనియర్ నేత దేవీ ప్రసాద్ మండిపడ్డారు.
KTR | జీవో 46 బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. జీవో 46 బాధితులు గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిశారు.
Nagarkurnool | కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో దారుణం జరిగింది. పనికి రావట్లేదని చెప్పి ఓ మహిళ మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి పైశాచిక ఆనందం పొందారు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చి�
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ముఖ్యమైన హామీ ఆరు గ్యారంటీలు. వీటిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే అమలులో ఉన్నది.
ఇంటర్ విద్యపై సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ కాలేజీలు ప్రారంభమై మూడు వారాలు కావస్తున్నా విద్యార్థులకు కనీసం పాఠ్యపుస్తకాలు పం�
Harish Rao | రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేటందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
‘కొత్త మద్యం కంపెనీలకు అనుమతులెట్లా వచ్చినయ్? పర్మిషన్ ఇచ్చిందెవరు? వారికి అండగా ఉన్నదెవరు? నా శాఖలో నాకు తెల్వకుండా ఇదంతా ఎట్లా జరిగింది? నా క్రెడిబిలిటీ అంతా గంగపాలైంది.
ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి రూ. 7 వేల కోట్లు చెల్లిస్తే రూ. 6 వేల కోట్ల నష్టం ఎలా జరుగుతుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్తో విద్యుత్తు ఒప్పం