Junior Doctors | తెలంగాణలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో సమ్మె వి
Junior Doctors | ప్రభుత్వ వైద్య కాలేజీల్లో పని చేస్తున్న జూనియర్ డాక్టర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెబాట పట్టిన సంగతి తెలిసిందే. నిన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర�
Harish Rao | గురుకుల అభ్యర్థుల నిరసనకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతు ప్రకటించారు. అభ్యర్థుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్
Gurukula Recruitment | తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల అభ్యర్థులు నిరసనకు దిగారు. మొత్తం 9,120 పోస్టులను డిసెండింగ్ ఆర్డర్( Descending order) లో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల బాధలను ఆలకిం�
Kalyanalakshmi | కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారని రేవంత్ రెడ్డి సర్కార్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని క�
Telangana | నిరుద్యోగుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారింది. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని, మెగా డీఎస్సీతో పాటు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని హామీలు ఇచ్�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన వెంటనే రూ.రెండు వేలు ఉన్న పింఛన్ను నాలుగు వేలు, దివ్యాంగుల పింఛన్ను రూ.ఆరువేలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి సర్కారు ఏర్పాటు చేసి ఏడ�
చేయూత పథకం కింద సామాజిక పింఛన్ల సొమ్ము ను బకాయిలతో సహా జూలై 2లోపు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని, లేకుంటే మూడు నుంచే ఉద్యమ కార్యాచరణ రూ పొందిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్
రైతు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం రాయపోల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలోని ఆయా గ్రా మాల్లో ఉన్న ఆగ్రో
రైతుభరోసాపై రైతుల అభిప్రాయ సేకరణ కోసం అధికారులు మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సిద్దిపేట మండల పరిధిలోని మిట్టపల్లి రైతువేదికలో జరిగిన సమావేశంలో రైతులు అధికారులకు అభిప్రాయాన్ని తెలిపారు.
Vinod Kumar | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి అన్నీ గోబెల్స్ ప్రచారాలు అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ ఊరుకోం అని రేవంత్నను వినోద్ కుమార్ హె�
Niranjan Reddy | రాష్ట్రంలో రైతు భరోసాకు దిక్కు లేదు. అసలు ఈ పథకాన్ని అమలు చేస్తారా..? లేదా..? చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లా